husband

    సహజ మరణమా? మర్డరా? భార్యే భర్త ప్రాణాలు తీసిందా? మిస్టరీగా మారిన ఎన్నారై మరణం

    November 11, 2020 / 05:37 PM IST

    mystery death of nri in tuni: అతడో ఎన్నారై. కరోనా నేపథ్యంలో సొంతూరుకి చేరుకున్నాడు. భార్యా పిల్లలతో కలిసి జీవనం సాగించేవాడు. సీన్‌ కట్ చేస్తే… ఓ రోజు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. భార్యే హత్య చేసిందని మృతుడి కుటుంబసభ్యుల ఆరోపణ… తన భర్తది సహజ మర

    ప్రియురాలిని పెళ్లి చేసుకోమన్న భార్య..ఇద్దరి ప్రేమ కావాలంటున్న భర్త

    November 9, 2020 / 05:09 PM IST

    Bhopal : భర్త తాగుబోతైనా..జూదరి అయిన భార్య భరిస్తుంది. కానీ వేరే స్త్రీతో సంబంధం ఉందని తెలిస్తే ఊరుకోదు..భరించలేదు. కానీ ఓ భార్య మాత్రం అపర పతివ్రతా శిరోమణిలాగా భర్త ప్రేమించిన అమ్మాయితో ఉండటానికి తన జీవితాన్నే జీవితం త్యాగంచేసింది. భర్తకు ఇష్టమ�

    భార్యను హత్య చేసి శవంతో స్కూటీపై 10 కి.మీ ప్రయాణం

    November 3, 2020 / 02:22 AM IST

    husband killed wife : గుజరాత్‌ రాజ్‌కోట్‌లో దారుణం జరిగింది. భార్యను ఓ వ్యక్తి కిరాతకంగా హత్య చేశాడు. పట్టపగలు అందరూ చూస్తుండగా మృతదేహాన్ని స్కూటీపై వేసుకుని తీసుకెళ్లాడు. ఇది గమనించిన స్థానికులు అతన్ని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన రాజ్‌కోట్‌ పలితాన సమ

    బట్టతల దాచిపెట్టి పెళ్లిచేసుకున్నాడు : భర్తపై కేసు పెట్టిన కొత్త పెళ్లికూతురు

    November 2, 2020 / 01:23 PM IST

    Mumbai : కాబోయే భర్త నల్లని ఒత్తైన ఉంగరాల జుట్టుతో..ఆరడుగుల అందగాడై ఉండాలని ప్రతీ అమ్మాయి కలలు కంటుంది. అన్ని ఆశలు పెట్టుకున్న ఓ అమ్మాయికి పాపం ఉంగరాలు జుట్టు కాదు కదా..కనీసం నెత్తిమీద గుప్పెడు జుట్టు కూడా లేని వ్యక్తి భర్త అయ్యాడు. పెళ్లిచూపులకు �

    మచిలీపట్నంలో దారుణం….భర్తపై పెట్రోల్ పోసి తగల పెట్టిన భార్య

    October 30, 2020 / 01:45 PM IST

    wife kills husband, due to family dispute : కృష్ణాజిల్లా మచిలీపట్నంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపధ్యంలో భర్తపై, భార్య పెట్రోల్ పోసి తగల బెట్టింది. ఇనకుదురు పేట పోలీసు స్టేషన్ కు కూతవేటు దూరంలో ఈ దారుణం జరిగింది. మచిలీపట్నం మార్కెట్ యార్డు కమిటి చైర్మన్ అచ్చాబా క

    భార్యను కాపురానికి పంపమని హోర్డింగ్ ఎక్కిన భర్త

    October 23, 2020 / 11:45 AM IST

    Hyderabad : రోజూ తాగి వచ్చి కుటుంబాన్నినిర్లక్ష్యం చేస్తున్న భర్తను వదిలేసి, పిల్లలను తీసుకుని భార్య పుట్టింటికి వెళ్లింది. భార్యను మళ్లీ తనతో కాపురానికి పంపించటంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఓ వ్యక్తి అడ్వర్టైజ్ మెంట్ హోర్డింగ

    భార్య ఎక్కువ సేపు సెల్ ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతోందని….

    October 20, 2020 / 01:38 PM IST

    చిన్న చిన్న అనుమానాలు పెనుభూతాలై భార్య భర్తల బంధాలను దెబ్బతీస్తున్నాయి. క్షణికావేశంలో చేసే పనులతో జీవితాలు నాశనం అవుతున్నాయి. భార్య పై అనుమానంతో ఒక భర్త భార్యను హత్య చేసిన ఘటన తమిళనాడులోని హోసూర్ లో జరిగింది. వెల్లూరు జిల్లా పల్లికొండకు చ�

    ఫేస్ బుక్ ఫ్రెండ్ తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

    October 19, 2020 / 10:23 AM IST

    facebook friend lover : సోషల్ మీడియా ద్వారా అయ్యే పరిచయాలతో కాపురాలు కూలుతున్నాయని తెలిసినా… వాటి ద్వారా వివాహేతర సంబంధాలు  పెట్టుకుని బంగారంలాంటి కాపురాలను బుగ్గిపాలు చేసుకుంటున్న సంఘటనలు రోజూ చూస్తూనే ఉన్నాము. అయినా ప్రజలు వాటపట్లే  ఆకర్షితులవుతు�

    నిండు గర్భిణీని ఢీకొన్న బస్సు..భర్త కళ్లెదుటే దారుణం

    October 16, 2020 / 09:34 AM IST

    Bus runs over pregnant nurse : ఎప్పుడు ఎలాంటి ప్రమాదం వస్తుందో ఎవరూ ఊహించలేరు. అప్పటిదాక తనతో సరదాగా మాట్లాడిన భార్య కనరానిలోకాలకు వెళ్లిపోవడంతో..ఆ భర్త కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. ఐదు నెలల గర్భిణీని భర్త ఎదుటే ఓ బస్సు ఢీకొంది. తీవ్రగాయలైన ఆమెను ఆసుపత

    భార్య తల నరికి పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త

    October 9, 2020 / 02:17 PM IST

    UP Man Beheads Wife : ఇంట్లో భార్యా,భర్తల మధ్య జరిగిన ఘర్షణలో కోపోద్రిక్తుడైన భర్త భార్య తల నరికేశాడు. భార్య తల తీసుకుని నేరుగా పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఉత్తరప్రదేశ్లోని బాందా జిల్లా,నీతానగర్ లో నివసించే చిన్నార్ యాదవ్, విమల(35) దంపతులకు కొన్న

10TV Telugu News