Home » husband
భార్యా భర్తల మధ్య ఉండాల్సిన సంబంధాలు రాను రాను ఆర్ధిక సంబంధాలుగా మారిపోతున్నాయి. జీవితాంతం తోడుగా ఉండాల్సిన వాళ్లు ఏవో కారణాలతో వారిని తుదముట్టిస్తున్నారు. వైవాహిక బంధానికే మచ్చ తెస్తున్నారు. హైకోర్టు లాయర్లుగా ప్రాక్టీస్ చేస్తున్న భార్
గ్రామ సర్పంచ్ ఎన్నికల కోసం మున్సిపాల్టీ ఉద్యోగి అయిన రెండో భార్యకు విడాకులిచ్చాడు ఒక ప్రబుధ్ధుడు.. ఆమె మరోక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ పెళ్ళి ఫోటోలు చూసి, ఆమె భర్తను హత్య చేయబోయాడు. భూమ్మీద నూకలు ఉండి ఆమె భర్త బతికిపోయాడు. వరంగల్
సంతానం కలుగాలని అత్తింటి వారు ఓ బాబా వద్దకు తీసుకెళితే..మహిళపై అత్యచారం జరిపాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో బాబాను, అత్త, భర్తను అరెస్టు చేశారు. భోపాల్ లోని అగర్ గ్రామంలో ఓ మహిళకు 2019, జూన్ లో వివాహం జరిగింది. సంవత్సరం గడ�
కాకినాడ రూరల్ మండలం కొవ్వూరులో దారుణం జరిగింది. తాళి కట్టిన భార్యని డంబెల్ తో కొట్టి చంపబోయాడు కాకినాడకు చెందిన ఆర్టీసీ ఉద్యోగి శ్రీను. డంబెల్తో భార్యను కొట్టే ముందు శ్రీను….. కుమార్తెను 100కు ఫోన్ చేసుకో అని చెపుతూ భార్య తలపై డంబెల్తో కొ�
వివాహేతర సంబంధాలు కుటుంబాలను విఛ్చిన్నం చేస్తున్నఘటనలు చూస్తున్నప్పటికీ ప్రజలు వాటిపట్ల ఆకర్షితులటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా తరుచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా మహిళల్లో ఈ తరహా ప్రవృత్తి ఎక్కువవుతో�
కుటుంబ కలహాలతో విడిపోయిన భార్య పెట్టిన కేసు వాపసు తీసుకోమని…. లేకపోతే నీ వ్యక్తిగత చిత్రాలు యూ ట్యూబ్ లో పెడతానని బెదిరిస్తున్న సినీ రచయితపై పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారా హిల్స్, రోడ్డు నెంబరు12 లోని ఎన్బీటీ నగర్ లోనివసించే సినీ రచయిత �
గ్రేటర్ నోయిడాలో భయానక ఘటన జరిగింది. భార్య కోరికలను తీర్చలేని భర్త ఆమెను దారుణంగా సుత్తితో కొట్టి చంపేశాడు. భార్యను హత్య చేసిన తర్వాత నేరుగా ఒక పత్రికా కార్యాలయానికి వెళ్లి ఈవిషయం చెప్పాడు. వారు పోలీసులకు సమాచారం అందించటంతో, పోలీసులు నింద
Crime News: తాళి కట్టిన భార్యను వదిలేసి, మాయమాటలతో అమ్మాయిలను లైంగికంగా దోచుకుంటూ, వారి జీవితాలతో ఆటలాడుకుంటున్నవ్యక్తికి… భార్య, ఆమె కుటుంబ సభ్యులుతగిన బుధ్ధి చెప్పారు. కరీంనగర్ కు చెందిన సంపత్ అనే వ్యక్తి ఓ షాపింగ్ మాల్ లో పని చేస్తున్నాడు. తనత
అక్రమ సంబంధాల మోజులో కాపురాలు కూలగొట్టుకుంటున్న కుటుంబాలు సమాజంలో పెరిగిపోతున్నాయి. కట్టుకున్న వాడితో హాయిగా కాపురం చేసుకోక మరోకరిపై మోజుతో వివాహాన్ని విఛ్చినం చేసుకుంటున్నారు. సభ్యసమాజం తలదించుకునే ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. అన్న�
తాళి కట్టిన భార్యను హత్య చేసి దాన్నుంచి తప్పించుకునేందుకు కట్టుకధలు అల్లాడో ప్రబుధ్దుడు. ఢిల్లీలోని డీఎల్ఎఫ్ ఫేజ్ 3లోని నాథూపూర్ గ్రామంలో నివసించే పాశ్వాన్ తన భార్య నిక్కీ కుమారిని(20) 2019 మార్చిలో వివాహాం చేసుకున్నాడు. అప్పటినుంచి వారిద్దరూ