Home » husband
జీవితాంతం తోడుగా ఉంటానని మాటిచ్చాడు. ఏ కష్టం రాకుండా చూసుకుంటానని వాగ్దానం చేశాడు. గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని చెప్పి అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయి మూడేళ్లు అయ్యిందో లేదో అప్పుడే ఆ భర్త మారిపోయాడు. పరాయి స్త్రీ మోజులో ప
భర్త పేరు మీద పాస్పోర్టు చేయించి.. ఆస్ట్రేలియా టూర్ కు చెక్కేసింది 36ఏళ్ల మహిళ. టూర్ మధ్యలో లాక్డౌన్ అమలుకావడంతో అక్కడే ఇరుక్కుపోయారు. ఇంతలో భర్త పాస్పోర్ట్ కావాలంటూ అధికారులను కలవడంతో విషయం బయటపడింది. నిజానికి వాళ్లు మార్చిలోనే తిరిగి వ�
ఓ భార్య తన భర్తను చంపి శవాన్ని తన ఇంట్లోని బెడ్ రూమ్ లో పాటి పెట్టిన ఘటన త్రిపుర జిల్లాలో కలకలం రేపింది. దాలియా జిల్లా భక్తికుమ్ పురాలో నివాసం ఉండే 21 ఏళ్ల మహిళ భారతి తన భర్త సంజిత్ రియాంగ్(30) నుంచి హత మార్చింది. ఆ తర్వాత గుట్టు చప్పుడు కాకుండా శవ�
వివాహేతర సంబంధాలతో కుటుంబాలు దెబ్బతింటున్నాయని తెలిసికూడా వాటిపై మోజు పెంచుకుని బంగారం లాంటి కుటుంబాల్ని నాశనం చేసుకుంటున్నారు కొందరు. అగ్ని సాక్షిగా తాళి కట్టిన భర్త తన ఎదుటే ప్రియురాలితో కాపురం చేస్తుంటే…. చూసి భరించలేని ఇల్లాలు రెం
మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో ఇద్దరు చదువుకుంటున్న పిల్లలను, భర్తను చంపి తానూ ఆత్మహత్య చేసుకుంది డా. సుష్మా రానె. భర్త ధీరజ్(42)ను ఇంజనీరింగ్ కాలేజిలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. పిల్లల్లో ఒకరికి ఐదేళ్లు కాగా, ఇంకొకరికి 11 సంవత్సరాలు. బెడ్ రూం�
బీహార్ లో దారుణం జరిగింది 20 ఏళ్ల యువతిపై ఆమె మేనమామ అత్యాచారం చేసాడు. బీహార్లోని కతిహార్ జిల్లాలో తల్లి తండ్రులనుకోల్పోయిన యువతి(20) తన మేనమామ వద్దకు చేరుకుంది. వారు ఆమెకు పూర్ణియా జిల్లాకు చెందిన వ్యక్తితో వివాహం జరిపించారు. కొన్ని పరిస్ధిత�
సెల్ ఫోన్ చార్జర్ తో ఉరి వేసి హత్యచేశాడు ఓ వ్యక్తి. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో ఈ దారుణానికి ఒడి గట్టాడు. ఈ ఘటన విశాఖ జిల్లా పరవాడ మండలంలో జరిగింది. పరవాడ మండలం హస్తినాపురం గ్రామానికి చెందిన ధర్మరాజు అనే వ్యక్తి ఫార్మా కంపె
ఇంటి కొచ్చిన కోడలితో, మామ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కూతురులా చూసుకోవాల్సిన కోడలితో శృంగారం జరిపాడు. మొగుడుతోనూ,మామ తోనే సుఖాన్ని పొందుతున్న భార్య అందుకు అభ్యంతరం చెప్పలేదు. గుట్టుగా ఇద్దరితోనూ మెలుగుతోంది. భార్య అక్రమ సంబంధం తెలిసిన
వేరే వాళ్లతో తనకు అక్రమ సంబంధం ఉందని రాసివ్వమని అత్తమామలు వేధిస్తున్నారని ఓ కోడలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన గుజరాత్ , అహ్మదాబాద్ లోని బాపు నగర్ లో చోటు చేసుకుంది. రాజస్దాన్ లోని ఉదయ్ పూర్ లో నివసించే భూపేష్, కిరణ్ ఆర్ద్వి దంపతులకు 14 �
జీవితాంతం తోడునీడుగా ఉంటానని ఆమెకు వాగ్దానం చేశాడు. ఏ కష్టం రాకుండా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని హామీ ఇచ్చాడు. కానీ పెళ్లయ్యాక తన నిజస్వరూపం బయటపెట్టాడు. ఏ భర్త తన భార్యతో వ్యవహరించని రీతిలో ప్రవర్తించాడు. సభ్య సమాజం సిగ్గుతో తలదించు�