Home » husband
కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. గిరిజన మహిళపై గుర్తు తెలియన వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. భర్త ముందే భార్యను లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన వెలుగోడులో చోటు చేసుకుంది. వెలుగోడు మండలం జమ్మీనగర్ తాండకు చెందిన ఓ �
జీవితాంతం భార్యకు తోడునీడగా ఉండాల్సిన భర్తే బరి తెగించాడు. ఆమెకు ఏ కష్టం రాకుండా చూసుకోవాల్సిన అతడు దారుణానికి ఒడిగట్టాడు. భార్యను(28) కిడ్నాప్ చేయడమే కాకుండా స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డాడు. మత్తు మందు ఇచ్చి రెండు రోజులపాటు ఆమ�
తన భార్యకు 14 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని తెలుసుకున్న ఆ భర్త..ఊహించని షాక్ ఇచ్చాడు. తనకు రూ. 100 కోట్లు కట్టాలంటూ..ఆ బాయ్ ఫ్రెండ్స్ కు నోటీసులు ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. రెండు వారాల్లో కట్టకపోతే..చట్టపరంగా చర్యలు తీసుకుంటానని ఆ భర్త హెచ్చరిం�
ఆమె ఒక హెల్త్ వర్కర్.. డెలివరీ సమయమైంది.. ఆస్పత్రికి వెళ్లింది.. తనతో పాటు భర్త లేడు. ఆమె ఒక్కదే వెళ్లింది.. డెలివరీ చేసేందుకు లేబర్ రూంకు తీసుకెళ్లారు. అదే సమయంలో ఊహించని అనుభవం ఎదురైంది. తన పక్క బెడ్లో ప్రసవించిన మరో మహిళ పక్కన తన భర్త ఉన్నాడు.
హాస్పిటల్ ఫీజు చెల్లించడానికి ఐదు రూపాయలు లేక తన భర్త ప్రాణాలు కోల్పోయడాని ఓ మహిళ ఆవేదన వెల్లదీస్తుంది. మధ్యప్రదేశ్ లోని గునా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పేషెంట్ ను అడ్మిట్ చేయడానికి డబ్బులు డిమాండ్ చేశారు. సాధాణంగా రూ.5 తక్కువే అయినప్పటి�
తాళి కట్టిన భార్యకు తెలియకుండా రెండో వివాహాం చేసుకున్నాడో దుర్మార్గుడు. ఇది తెలిసి భార్య, భర్తను నిలదీస్తే ఇంటి నుంచి గెంటేశాడు. దీంతో ఆ మహిళ తన కుమార్తెతో కలిసి ఈస్ట్ పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించింది. ఈ ఘటన తిరుపతి పెద కాపు వీధిలో జరిగింది. �
అక్రమ సంబంధం వద్దు..మాతోనే ఉండు..డబ్బులివ్వకపోవడంతో ఇళ్లు గడవడం కష్టంగా ఉంది..లేకపోతే పోలీసులుక చెబుతా..అన్న మాటలకు ఓ భర్తకు విపరీతమైన కోపం వచ్చేసింది. అంతే..తాగిన మత్తులో…ఆమె తలను నరికేశాడు. అంతేకాదు..తల..మొండం వేరు చేశాడు. చేతిలో తల పట్టుకున�
భర్త పెట్టే వేధింపులు తాళలేక హత్య చేసింది ఓ ఇల్లాలు. ఇందుకు అత్తగారు సహకరించింది. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం నక్కపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లోకనాధ రెడ్డి రోజు ఏదో ఒక కారణంతో భార్యను వేధించేవాడు. అకారణంగా రోజు భర్త తనత�
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె భర్త రెడ్డి నాగభూషణరావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం(జూలై 21,2020) రాత్రి తుది
చిత్తూరు జిల్లాలో విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎస్ ఆర్ పురం మండలం చిన్నతయ్యూరులో నివాసముంటన్న సుధాకర్, సింధుప్రియ భార్యభర్తలు. వీరికి 5 సంవత్సరాలు, 3 సంవత్సరాల వయస్సున్న ఇద్దరు పిల్ల