Home » husband
విశాఖ జిల్లా పెందుర్తిలో దారుణం జరిగింది. గర్భిణి అని కూడా చూడకుండా భర్త, అత్తలు చిత్ర హింసలు పెడుతున్నారు. ఆస్పత్రికి తీసుకెళ్తామని చెప్పి కడుపుపై తన్నారని, గొంతునులిమి చంపేందుకు ప్రయత్నించారని బాధితురాలు వాపోయింది. పాతికలక్షల రూపాయలు త�
భారతదేశంలో కులాంతర వివాహాలు చేసుకున్న వారిపై దాడులు పెరిగిపోతున్నాయి. ఒకనొక దశలో హత్యలకు కూడా తెగబడుతున్నారు. మధ్యప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. కులాంతర వివాహం చేసుకుందని శిక్ష విధించారు. భర్తను భుజాలపై మోసుకెళ్లాలని..ఆదేశించారు. ఈ ఘ�
సంసారంలో అప్పుడప్పుడు తగాదాలు కామన్. భార్య, భర్తల మధ్య రకరకాల ఇష్యూలు వస్తుంటాయి. కొంతమంది వాటిని మర్చిపోయి హ్యాపీగా గడిపేస్తారు. కొన్నిసార్లు మ్యాటర్ విడాకుల వరకు వెళ్తుంది. భర్త కట్నం కోసం వేధిస్తున్నాడనో, సరిగ్గా చూసుకోవడం లేదనో, మరో మహి
గాంధీనగర్ : సామాన్య ప్రజలను వేధిస్తే వారి తాట తీసేందుకు పోలీస్ యంత్రాంగం ఉంది. కానీ పోలీసు డిపార్ట్ మెంట్ లో పనిచేసే మహిళలకే భర్త నుంచి వేధింపులు ఎదురైతే. ఇదే జరిగింది. ఏ రంగంలో పనిచేసినా..ఎంతటి ఉన్నతస్థాయిలో ఉన్నా మహిళలకు వేధింపులు తప్పటం�
జర్మనీలోని మ్యూనిక్ నగరంలో దారుణం జరిగింది. భారతీయ జంటపై దాడి జరిగింది. ఈ ఘటనలో భర్త మృతి చెందగా భార్య తీవ్రంగా గాయపడింది. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ విషయం వెల్లడించారు. ‘భారతీయ జంట ప్రశాంత్, స్మితా బసరుర్లపై మ్యూనిక్ సిటీలో ఓ
హైదరాబాద్ : ఆసిఫ్ నగర్ లో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను కడతేర్చాడు ఓ కసాయి భర్త. ఆమె తలపై బలంగా కొట్టడంతో కుప్పకూలి పోయింది.. అనంతరం ఆమెను ఉరి తీసి దారుణంగా చంపేశాడు. అనంతరం పోలీసుల ఎదుటు లొంగిపోయాడు. మృతురాలు మూడు నెలల గర్భిణీ. షాలిని, �
హైదరాబాద్ : నగరంలో మర్డర్స్, క్రైం ఘటనలు పెరిగిపోతున్నాయి. జీవితాంతం తోడు నీడనై రక్షగా నిలుస్తానని బాసలు చేసిన భర్త..భార్యను కాటికి పంపాడు. ఏకంగా దుబాయ్ నుండి వచ్చి చంపేశాడు. చంపడానికి కారణం కేవలం అనుమానం. ఈ ఇన్సిడెంట్ సికింద్రాబాద్లో చోటు చ
కడప : జిల్లాలో అమానుషం చోటుచేసుకుంది. పిల్లలు పుట్టడం లేదని భార్యను గృహ నిర్బంధం చేశాడో ఓ భర్త.
మేడ్చల్ : జిల్లా ఘట్కేసర్లో దారుణం జరిగింది. ప్రేమ పెళ్లికి ప్రతిరూపంగా పుట్టిన పండంటి బాబుతోపాటు భార్యను కడతేర్చాడో కసాయి. కర్రతో కట్టిచంపి ఆపై పెట్రోల్పోసి తగులబెట్టాడు. అనంతరం పాలకుర్తిలో పోలీసుల దగ్గర లొంగిపోయాడు. మంటగలుస్తున�
నెల్లూరు: నెల్లూరు జిల్లా వెంకటగిరి పాత బస్టాండ్ సెంటర్లో దారుణం జరిగింది. తాళి కట్టిన భర్తే కిరాతకంగా భార్యపై దాడి చేసి హత్య చేయబోయాడు. డక్కిలి మండలం తీర్థంపాడు గ్రామానికి చెందిన రవణమ్మ అనే మహిళపై భర్త గురువయ్య దాడి చేసి చంప బోయాడు. వెంకట