Home » husband
ఇష్టంలేని పని చేసిన భార్యను మందలిస్తారు లేదా హెచ్చరిస్తాడు. అయినా మారకపోతే కొట్లాట వరకు వెళుతుంది వ్యవహారం. ఢిల్లీలో మాత్రం ఆ భర్త కోపానికి భార్య ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఫ్యాషన్ షోలు చేయొద్దని పదేపదే చెప్పినా భార్య వినటం లేదంటూ.. �
ఆసిఫాబాద్: ఇప్పటివరకు భర్త రెండో పెళ్లి చేసుకుంటుంటే భార్య వెళ్లి.. ఆపండి అంటూ గోల చేయడం చూశాం.. కానీ కోమురంభీం జిల్లాలో సీన్ రివర్స్ అయింది. భార్య రెండో పెళ్లిని భర్త అడ్డుకున్నాడు. పోలీసులు, న్యాయవాదితో కలిసి పెళ్లి వేదిక వద్దకు వెళ్లి �
సంగారెడ్డి జిల్లా ముత్తంగిలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో భార్య, కుమారిడిపై భర్త హత్యాయత్నం చేశాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడు మృతి చెందాడు. భార్య పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాగార్జున కాలనీల�
జానెడు పొట్ట నింపుకునేందుకు ఊరు కాని ఊరు వచ్చారు. కాయకష్టం చేసి పొట్ట నింపుకుంటున్నారు. కానీ కష్టాల కండగండ్లు ఆమెను ముంచెత్తాయి. ఎండలకు తట్టుకోలేని కట్టుకున్నవాడి ప్రాణం కడతేరిపోయింది. దీంతో ఆమెకు ఏం చేయాలో తెలియలేదు. గుండెల్లోంచి గోదావరి
భార్య..భర్తలు క్షణికావేశంలో ఘోరాలకు పాల్పడుతున్నారు. భార్యలపై భర్తలు దారుణాలకు తెగబడుతుంటే ఓ భార్య..తన భర్తను సజీవంగా కాల్చి చంపేసింది. దీనికి కారణం తెలుసుకుంటే షాక్. నల్లగా ఉన్నాడనే కారణంతో చంపేసినట్లు మృతుడి సోదరుడు వెల్లడించాడు. ఈ విష�
విశాఖ జిల్లా పెందుర్తిలో దారుణం జరిగింది. గర్భిణి అని కూడా చూడకుండా భర్త, అత్తలు చిత్ర హింసలు పెడుతున్నారు. ఆస్పత్రికి తీసుకెళ్తామని చెప్పి కడుపుపై తన్నారని, గొంతునులిమి చంపేందుకు ప్రయత్నించారని బాధితురాలు వాపోయింది. పాతికలక్షల రూపాయలు త�
భారతదేశంలో కులాంతర వివాహాలు చేసుకున్న వారిపై దాడులు పెరిగిపోతున్నాయి. ఒకనొక దశలో హత్యలకు కూడా తెగబడుతున్నారు. మధ్యప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. కులాంతర వివాహం చేసుకుందని శిక్ష విధించారు. భర్తను భుజాలపై మోసుకెళ్లాలని..ఆదేశించారు. ఈ ఘ�
సంసారంలో అప్పుడప్పుడు తగాదాలు కామన్. భార్య, భర్తల మధ్య రకరకాల ఇష్యూలు వస్తుంటాయి. కొంతమంది వాటిని మర్చిపోయి హ్యాపీగా గడిపేస్తారు. కొన్నిసార్లు మ్యాటర్ విడాకుల వరకు వెళ్తుంది. భర్త కట్నం కోసం వేధిస్తున్నాడనో, సరిగ్గా చూసుకోవడం లేదనో, మరో మహి
గాంధీనగర్ : సామాన్య ప్రజలను వేధిస్తే వారి తాట తీసేందుకు పోలీస్ యంత్రాంగం ఉంది. కానీ పోలీసు డిపార్ట్ మెంట్ లో పనిచేసే మహిళలకే భర్త నుంచి వేధింపులు ఎదురైతే. ఇదే జరిగింది. ఏ రంగంలో పనిచేసినా..ఎంతటి ఉన్నతస్థాయిలో ఉన్నా మహిళలకు వేధింపులు తప్పటం�
జర్మనీలోని మ్యూనిక్ నగరంలో దారుణం జరిగింది. భారతీయ జంటపై దాడి జరిగింది. ఈ ఘటనలో భర్త మృతి చెందగా భార్య తీవ్రంగా గాయపడింది. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ విషయం వెల్లడించారు. ‘భారతీయ జంట ప్రశాంత్, స్మితా బసరుర్లపై మ్యూనిక్ సిటీలో ఓ