Home » husband
భార్యతో వీడియో కాల్ మాట్లాడుతూ.. ఉరి వేసుకుని భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన .. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగింది. గోదావరిఖని కళ్యాణ్ నగర్లో నివాసం ఉండే మహేందర్ వన్ ఇంక్లైన్ బొగ్గు గనిలో ఫిట్టర్గా పనిచేస్తున్నాడు. మూడు నెలల క్రితమే స�
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దయనీయ ఘటన జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రుల సిబ్బంది ఎంత అమానవీయంగా వ్యవహరిస్తున్నారో వెలుగు చూసింది. పేదవారికి అన్నీ కష్టాలే. ఓ
భర్తకు ఓ భార్య బడితెపూజ చేసింది. తాను ఉండగానే..మరొక మహిళతో ఉండడంతో ఆమె కోపం కట్టలు తెచ్చుకుంది. నడిరోడ్డుపై లాక్కొచి చితక్కొట్టింది. ఈ ఘటన నగర శివారు ప్రాంతమైన అల్వాల్లో చోటు చేసుకుంది. వివరాల్లొకి వెళితే…సికింద్రాబాద్కు చెందిన గోపాల�
భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండలంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కేశవరావుపల్లికి చెందిన కావలి నర్సింహులు (25) కు కోస్గి మండలం కొండాపూర్ వాసి యాదమ్మ (21) తో 16 నెలల క్రితమే వివాహమైంది. స్థానికం
తన భర్తకు ఎవరితోనూ వివాహేతర సంబంధం లేదని కూకట్పల్లిలో దారుణ హత్యకు గురైన సాఫ్ట్వేర్ కంపెనీ యజమాని సతీశ్ భార్య ప్రశాంతి స్పష్టం చేశారు. కేవలం వివాహేతర సంబంధమే హత్యకు కారణం అంటూ కేసును తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం �
ప్రకాశం జిల్లా మార్టూరు మండలం జొన్నతాళిలో విషాదం నెలకొంది. భర్తపై కోపంతో భార్య ఆత్మహత్య చేసుకోగా.. విషయం తెలిసిన భర్త కూడా ఆందోళనతో మరుసటి రోజే రైలు కింద
అందరి పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయించబడతాయి అంటారు. కానీ, ఆ బంధాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం భూమి మీద జీవించే మనపైనే ఉంటుందని మరిచిపోతున్నారు. భర్త తిట్టాడని ఒకరు.. భర్త పట్టించుకోలేదని కొందరు.. చిన్న చిన్న విషయాలకే బంధాలను తెంచేసుకుంటున్�
కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. వేధింపులు తాళలేక ఓ భార్య కట్టుకున్న భర్తను కడతేర్చింది. రోకలి బండతో కొట్టి చంపేసింది.
నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం సార్లపల్లిలో ఘోరం జరిగింది. ఓ భర్త.. భార్య మీద కోపంతో నాలుక కోసేసుకున్నాడు. అతడి పేరు చిగుర్ల చంద్రయ్య. భార్య లింగమ్మతో
సూర్యపేట జిల్లా యర్కారం గ్రామంలో దారుణం జరిగింది. భర్త తన భార్యకు ఇనుప చువ్వలతో వాతలు పెట్టాడు.