Home » husbend
బంధుమిత్రుల సమక్షంలో వేద మంత్రోచ్ఛారణల నడుమ అగ్ని హోత్రం చుట్టూ వధువు చిటికెన వేలు పట్టుకుని వరుడు ఏడడుగులు నడుస్తాడు.
మనస్సులో భావాలను పంచుకోవటమేకాదు. ఒకరినొకరు వాటిని గౌరవించుకునే విధంగా నడుచుకోవాలి. ప్రతి విషయంలోనూ తనదే పైచేయిగా ఉండాలన్న మన్సతత్వం వల్ల ఇద్దరి నడుమ పొరపొచ్చాలు వచ్చే అవకాశం
కలకాలం కలిసి బతుకుదామని పెళ్లిచేసుకున్న దంపతులు గంటల వ్యవధిలో మృతి చెందారు. శ్రేకాకుళం జిల్లాలోని రణస్థలం మండలం వేల్పురాయి గ్రామంలో శనివారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. జె.ఆర్.పురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాలి వె�
అమెరికాలో కరోనా కరాళనృత్యం చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా విషయంలో అమెరికా స్పందిన తీరు ఆలస్యం ఖరీదు అక్కడ దాదాపు 7లక్షల కరోనా కేసులు,34 వేలకు పైగా మరణాలు నమోదవడం. ఇటువంటి తరుణంలో మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టిందని,తాము పీక్ స్టేజీ దాటిపోయ�
కరోనా వైరస్(COVID-19)వ్యాప్తిని నిరోధించేందుకు 21రోజుల లాక్ డౌన్ ను భారత్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే 21రోజుల లాక్ డౌన్ కారణంగా చాలామంది నిరుపేదలు పలుచోట్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుచోట్ల ఫ్యాక్టరీల యజమానులు కార్మికులను అర్థాంత�
సన్నీ లియోన్…మనదేశంతో పాటు ప్రపంచం మొత్తానికి పరిచయం అక్కర్లేని పేరు. పోర్న్ స్టార్ గా ఎదిగి ఆ తర్వాత ఫిల్మ్ స్టార్ గా ఎదిగిన ఈ బ్యూటీ గురించి పెద్దగా తెలియని వారు ఉండరు. అంత ఫేమస్ సన్నీలియోన్. ప్రస్తుతం బాలీవుడ్ లోని హాటెస్ట్ హీరోయిన్లలో �
చైనాలో ఓ జంట ఒక నెలలో 23సార్లు నకిలీ పెళ్లిళ్లు చేసుకుని 23సార్లు నకిలీ విడాకులు తీసుకున్నారు. అయితే ఇందులో ఓ భారీ కుంభకోణం దాగి ఉంది. పెళ్లిళ్లు చేసుకుని..వీడాకులు తీసుకుంటే భారీ కుంభకోణం ఏంటని అనుకుంటున్నారా? సాధారణంగా చైనాలోని సిస్టమ్ ప్రక�
భార్యను కాపురానికి పంపాలని ఓ భర్త మెడలో నాటు బాంబులు వేసుకుని అత్తమామలను భయపెట్టిన ఘటన తమిళనాడులో జరిగింది. జరిగింది. భార్యను కాపురానికి పంపకపోతే మెడలో వేసుకున్న బాంబులు పేల్చుసుకుంటాను.. శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంటానని
ఓ దశలో టాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఒకరిగా శ్రియా శరణ్ వెలుగొందింది. కొన్నాళ్లుగా తెలుగు సినిమాలకు ఈ అమ్మడు దూరంగా ఉంటోంది. చివరగా బాలకృష్ణ సరసన పైసా వసూల్ లో కనిపించింది. ప్రస్తుతం కోలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ భామ తన భర్త ఆండ్రీతో కల�
దంపతులిద్దరూ ప్రభుత్వ అధికారులు. ప్రభుత్వ ఇచ్చిన వేతనం కాకుండా..ఇంకా సంపాదించాలనే ఆశ..వారిని అక్రమమార్గంలో పయనించేలా చేసింది. రెండు నెలలు తిరక్కుండానే ఇద్దరూ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. రూ. 93 లక్షల నగదును ఇంట్లో ఉంచుకుని కేశంపేట తహశీల్ద�