-
Home » husnabad
husnabad
KCR Sentiment: సీఎం కేసీఆర్కు ఎందుకంత సెంటిమెంట్..?
October 11, 2023 / 01:10 PM ISTబీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు సెంటిమెంట్ ను బలంగా నమ్ముతారు. తాజాగా ఎన్నికల ప్రచారాన్ని కూడా సెంటిమెంట్ ప్రకారమే ప్రారంభిస్తున్నారు గులాబీ బాస్.
అసత్య సర్వేల పేరుతో కాంగ్రెస్ గోబెల్ ప్రచారం.. మూడోసారి బీఆర్ఎస్ విజయం ఖాయం : హరీష్ రావు
October 10, 2023 / 04:10 PM ISTకాంగ్రెస్ సంస్కృతి ముఠాల సంస్కృతి, టికెట్ల కోసం కుస్తీలు పట్టుకుంటున్నారని విమర్శించారు. అక్టోబర్ 15న బీఆర్ఎస్ మేనిఫెస్టో వచ్చిన తర్వాత ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవుతుందన్నారు. 2009లో మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఏ…
Heart Attack : క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడు మృతి
April 7, 2023 / 05:19 PM ISTసిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో విషాదం నెలకొంది. కేఎమ్ఆర్ క్రికెట్ టోర్నమెంట్ లో శనిగరం ఆంజనేయులు అనే యువకుడు బౌలింగ్ చేస్తుండగా గుండెపోటు రావడంతో అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
Etela Rajender : హుజూరాబాద్ లో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావట్లేదు.. కేసీఆర్ రాజ్యాంగం అమలవుతోంది
October 2, 2021 / 06:49 PM ISTసీఎం కేసీఆర్ పై బీజేపీ నేత ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. హుజూరాబాద్ లో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని.. కేసీఆర్ రాజ్యాంగం మాత్రమే అమలు అవుతోందని అన్నారు.
Bandi Sanjay : మరికొద్దిసేపట్లో బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభ
October 2, 2021 / 03:50 PM ISTబీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు, బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ముగిసింది.
Bandi Sanjay Padayatra : హుజూరాబాదా..? హుస్నాబాదా..? ప్రజా సంగ్రామ యాత్ర ముగింపుసభ ఎక్కడ?
September 29, 2021 / 10:28 AM ISTతెలంగాణలో అధికారంలోకి రావటమే లక్ష్యంగా బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రేపు కరీంనగర్ జిల్లా లోకి ప్రవేశిస్తుంది.
సిద్దిపేట జిల్లాలో భారీగా నగదు పట్టివేత..ఆర్ఎంపీ ఇంట్లో రూ.66 లక్షలు స్వాధీనం
March 6, 2021 / 08:44 PM ISTసిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో భారీగా నగదు పట్టుబడింది. ఓ ఆర్ఎంపీ ఇంట్లో రూ.66 లక్షలు దొరకడం కలకలం రేపింది.
ఎంసెట్ ఫలితాల్లో ర్యాంకు రాలేదని విద్యార్థి వెంకటేశ్ ఆత్మహత్య, జగిత్యాలలో విషాదం
October 7, 2020 / 11:58 AM ISTtelangana eamcet results: జగిత్యాల జిల్లా హుస్నాబాద్లో విషాదం జరిగింది. ఎంసెట్ ఫలితాల్లో ర్యాంకు రాలేదని వెంకటేశ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ చదివిన వెంకటేశ్.. ఎంసెట్…