Home » Hyderabad Cyber crime police
నిందితుడిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు.
బాహుబలి, RRR చిత్రాలతో ఇండియాలో స్టార్ హీరోతో సమానంగా స్టార్డమ్ సంపాదించుకున్న రాజమౌళి (Rajamouli) ని.. పలువురు అధికారులు ప్రజల్లో సామజిక అవగాహనా కల్పించేందుకు ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే..
జూబ్లీహిల్స్ ఘటనలో బాధితురాలి ఫొటొలు, వీడియోలు వైరల్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఓ మహిళ పెళ్లి పేరుతో ఘరానా మోసానికి పాల్పడింది. ఓ వ్యక్తి నుంచి ఏకంగా రూ.46లక్షలు కాజేసింది.
సైబర్ క్రిమిన్సల్ రెచ్చిపోతున్నారు. కేవైసీ అప్ డేట్ పేరుతో, స్టాక్ మార్కెట్ లో లాభాల పేరుతో ఈజీగా మోసం చేస్తున్నారు. రెప్పపాటులో బాధితుల బ్యాంకు అకౌంట్ల నుంచి లక్షల రూపాయలు..
తన సోషల్ మీడియా అకౌంట్ హ్యాకర్ల చేతిలోకి వెళ్లినట్లు పోలీసులను ఆశ్రయించారు గాయత్రి..
సోషల్ మీడియా ద్వారా మహిళల ఫొటోలు సేకరిస్తాడు. వాటిని అశ్లీల చిత్రాలుగా మార్ఫింగ్ చేస్తాడు. ఇన్స్టాగ్రామ్లో పెడతాడు. ఆ తర్వాత తన అసలు రూపం చూపిస్తాడు. ఆ ఫొటోల ద్వారా బెదిరింపులకు పాల్పడతాడు. నూడ్ గా కనిపించాలని డిమాండ్ చేస్తాడు. తన కోరిక త�
తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో విషాదం చోటు చేసుకుంది. ఫార్వర్డ్ మేసేజ్ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఒక వాట్సప్ మేసేజ్ ని ఫార్వర్డ్ చేశాడనే ఆరోపణపై పోలీసులు విచారించడంతో ఆందోళనతో అస్వస్థతకు గురై నారాయణపేటకు చెందిన గుత్తుల శ్రీనివ
Harassment with fake accounts : సోషల్ మీడియాలో వేధింపులు అధికమౌతున్నాయి. ఫేక్ అకౌంట్స్ (fake accounts) సృష్టించి..అమ్మాయిలను, వివాహిత మహిళలను వేధింపులకు పాల్పడుతున్నారు. ఇలాగే వేధిస్తున్న ఇద్దరిని సూర్యపేట పోలీసులు అరెస్టు చేశారు. నూతనకల్ కి చెందిన పెద్దింటి కిరణ్ కుమ