Home » Hyderabad doctor
వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు.
సైబర్ నేరగాళ్ల చేతిలో హైదరాబాద్ కి చెందిన పశువుల డాక్టర్ నిలువునా మోసపోయారు. ఒకటికాదు రెండు కాదు.. ఏకంగా రూ.11.90 కోట్లు సమర్పించుకున్నాడు. చివరకు మోసపోయానని తెలిసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.