Home » Hyderabad Lok Sabha Constituency :
చిన్నచిన్న ఘటనలు మినహా తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.
చిన్నచిన్న ఘటనలు మినహా తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 17 పార్లమెంట్ నియోజకవర్గాలతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ..
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.
మీకు 15 నిమిషాలు పట్టొచ్చేమో, కానీ మాకు 15 సెకన్లే చాలని నేను అతడితో చెప్పాలనుకుంటున్నా.
పోటీ ఉన్నప్పుడు ఏడవకండి! పోటీ చేద్దాం. మాట్లాడటం కంటే పోటీ చేయడం నాకు చాలా ఇష్టం అంటూ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలతో కూడిన వీడియోను ఏఐఎంఐఎం పార్టీ అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది.
తెలంగాణలో హిందూ ఓట్ పోలరైజేషన్ చేయొచ్చన్నది కమలం పార్టీ ఆలోచనగా కనిపిస్తోంది. రాజాసింగ్ కాకపోతే.. టైగర్ నరేంద్ర కుమారుడు జితేందర్, మాజీ డిప్యూటి మేయర్ సుభాచందర్, మాజీమంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్లో ఒకరిని బరిలోకి దింపే అవక�