Home » Hyderabad Numaish
యాంకర్, నటి అనసూయ తాజాగా హైదరాబాద్ నుమాయిష్ కు వెళ్ళింది. అక్కడ జనాలు గుర్తుపట్టకుండా ఉండటానికి మాస్క్, క్యాప్ పెట్టుకొని షాపింగ్ చేసింది.
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు.
హైదరాబాద్ లోని నాంపల్లిలో నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ (నుమాయిష్ )లో ఆకతాయిల ఆటకట్టిస్తున్నారు షీ టీమ్స్ పోలీసులు. ఇప్పటివరకు 41 మందిపై కేసులు నమోదు చేశారు. మహిళలు, అమ్మాయిలను తాకుతూ వేధించేందుకే నుమాయిసష్ కు వచ్చామనేలా కొంద
ఎగ్జిబిషన్(నుమాయిష్) నిర్వహణపై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోగలదని వ్యాఖ్యానించింది. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో ఎగ్జిబిషన్ కొనసాగాలా? వద్దా? అనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుందని..
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో 81 వ అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శన (నూమాయిష్) ను గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ ఈరోజు సాయంత్రం ప్రారంభిస్తారు.