Home » Hyderabad old city
హైదరాబాద్ పాతబస్తీలో.. దీపావళి పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. ఛత్రినాక కందికల్ గేట్ ప్రాంతంలోని ఓ షెడ్డులో ప్రమాదం జరిగింది.
హైదరాబాద్ పాతబస్తీకి చెందిన షాహీన్ బేగం (25) అనే వివాహిత మహిళ ఆత్మహత్యకి పాల్పడింది. షాహీన్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టగా అత్తవారింటి వేధింపులకు తోడు భర్త వేధింపులు కలిసే ఈ మరణానికి కారణంగా తే�
లాల్ దర్వాజా మహంకాళి అమ్మ దేవాలయంపై రాజకీయ రగడ అలుముకుంది. అమ్మవారి ఆలయానికి పెద్ద ఎత్తును సీఎం కేసీఆర్ నిధులు కేటాయించటంతో ఓల్డ్ సిటీలో కొలువైన లాల్ దర్వారా మహంకాళి అమ్మవారి ఆలయంపై రాజకీయం హీటెక్కింది. దీనికంతటికీ కారణం ఏమిటంటే..ముస్లిం �