Home » Hyderabad T20 match
వ్యక్తిగత వాహనాలపై కాకుండా మెట్రో రైలు, బస్సుల వంటి ప్రజా రవాణాను వినియోగించి స్టేడియానికి రావాలని, దీంతో సౌకర్యవంతంగా ఉంటుందని అభిమానులకు పోలీసులు సూచిస్తున్నారు. స్టేడియం మెట్రో స్టేషన్ నుంచి రేపు రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి దాటాక ఒ�
ఇండియా - ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా మూడో మ్యాచ్ రేపు ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు.
అజారుద్దీన్ మళ్లీ కవర్ డ్రైవ్ ఆడాడు. జింఖానా గ్రౌండ్స్ దగ్గర తొక్కిసలాటలో హెచ్ సీఏ తప్పేమీ లేదని సమర్థించుకున్నాడు. మ్యాచ్ అన్నాక చిన్న చిన్న ఘటనలు జరుగుతాయంటూ కొట్టిపారేశాడు. టిక్కెట్లను బ్లాక్ లో విక్రయించలేదని స్పష్టం చేసిన అజర్.. 13వేల �
ఎన్ని సీట్లు ఉన్నాయి? ఎన్ని టిక్కెట్లు అమ్మారు? ఈ విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు క్లారిటీ లేదా? ఆన్ లైన్ లో ఎన్ని అమ్మారు? ఆఫ్ లైన్ లో ఎంతమందికి ఇచ్చారు? లెక్కే లేదా అంటే అవుననే సమాధానం వస్తోంది. హెచ్ సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ నిన్న
Hyderabad T20 Match : ఈ నెల 25న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య టీ20 మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు రాచకొండ సీపీ మహేశ్ భగవత్. మ్యాచ్ చూసేందుకు దాదాపు 40వేల మందికిపైగా వస్తారన్నారు. ఎవర�
ఉప్పల్ స్టేడియంలో నిర్వహణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. స్టేడియంలో ఏర్పాట్లలోనూ హెచ్ సీఏ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. 39వేల 400కు పైగా సీటింగ్ కెపాసిటీ ఉన్నప్పటికీ కుర్చీలు ఎక్కడికక్కడ విరిగిపడి ఉన్నాయి. ప్రేక్షకుల సీటింగ్ దారుణంగ�