Home » Hyderabad Voters
ఓటు కోసం సొంతూరు బాట పట్టిన ఓటర్లు
పోలింగ్ కేంద్రం లోపల, బయట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. 125శాతం ఈవీఎంలు సిద్ధం చేసుకున్నామని తెలిపారు. 29వ తేదీ నుండి ఈవీఎంలు పంపిణీ చేస్తామన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సర్వీస్ ఓటర్లు 404 ఉండగా, దివ్యాంగులు 20వేల 207 ఉన్నారని పేర్కొన్నారు.
‘ఓటరుగా నమోదు చేసుకోండి 2019 లోక్సభ ఎన్నికలకు సిద్ధం కండి’ అంటోంది ఈసీ. ఓటర్ల నమోదు కార్యక్రమం మరోసారి చేపట్టింది. జాబితాలో పేరు నమోదు చేసుకోవడానికి..పరిశీలించుటకు మరో అవకాశాన్ని ఈసీ కల్పించింది. మార్చి 02, 03 తేదీల్లో ఈ ప్రోగ్రాం నిర్వహిస్తోంద�