Home » Hyderabad
తెలంగాణలో రేపు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో కౌంటింగ్కు ముందే క్యాంప్ పాలిటిక్స్ జోరందుకున్నాయి.
హైదరాబాద్ శివారు నాగారంలోని శిల్పనగర్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. మమత వృధ్ధాశ్రమం పేరుతో ఓసంస్ధ అక్రమంగా మానసిక వికలాంగుల పునరావాస కేంద్రాన్ని నిర్వహిస్తోంది. ఈ కేంద్రంలో మద్యానికి బానిసైన వారితో పాటు, ఇతర మానసిక వికలాంగులకు చికిత్స ఇస్త
హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్ లో అత్యాధునిక వసతులతో కూడిన ఎమర్జెన్సీ బ్లాక్ త్వరలో అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలోనే తొలిసారిగా 60 ఐసీయూ పడకలను ఇందులో ఏర్పాటు చేయనున్నారు.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల్లోని 7 వేల 613 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
లలితా జ్యూయలర్స్ లో చోరీ జరిగింది. హైదరాబాద్ పంజాగుట్టలోని లలితా జ్యూయలరీ షోరూంలో సేల్స్ మెన్ దృష్టి మరల్చి 92 గ్రాములు బంగారు ఆభరణాలను కొందరు కస్టమర్లు దోచుకు వెళ్లినట్లు గుర్తించారు.
ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో తెలంగాణ పతకాల జోరు కొనసాగుతోంది. బ్యాడ్మింటన్ అండర్-21 బాలుర డబుల్స్ ఫైనల్లో రాష్ట్ర జోడీ విష్ణువర్ధన్ గౌడ్, నవనీత్ బొక్కా స్వర్ణ పతకంతో మెరిశారు.
హైదరాబాద్ లో ఓ టీచర్.. ఏడో తరగతి విద్యార్థి తలపై ఐరన్ స్కేల్తో కొట్టడంతో గాయమైంది. ఈ విషయంపై ఆ స్కూల్ ప్రిన్సిపల్కు చెప్పి నా పట్టించుకోకపోవడంతో ఇది కాస్తా పోలీస్స్టేషన్కు చేరింది.
మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. తెలంగాణలోని 9 నగరపాలక, 120 పురపాలక సంఘాల్లో బుధవారం (జనవరి 22, 2020) పోలింగ్ జరగనుంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, జలుబుతో ఆయన బాధపడుతున్నారు.
తెలంగాణలో అతి పెద్ద గిరిజన సంబురాలు మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు ఆర్టీసీ రెడీ అయిపోయింది. ఈ సందర్భంగా 500ప్రత్యేక బస్సులను కేటాయించారు. హైదరాబాద్లోని పలు కీలక జంక్షన్ల నుంచి బస్సులు బయల్దేరనున్నాయని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ వరప్రసాద్ తెలి�