Home » Hyderabad
సినిమాల్లో చూస్తుంటాం కదా? ముందుగా ఇంట్లోకి పేపర్ అంటూనో.. పాలు అంటూనో.. మంచినీళ్ల కోసం అంటూనో వచ్చి రిక్కీలు నిర్వహించి తర్వాత దొంగతనాలు చేస్తుంటారు. ఇదే మాదిరిగా ఇప్పుడు హైదరాబాద్లో ఓ యువకుడు ఇదే పని చేస్తున్నాడు. అతని వయస్సు 25ఏళ్లు.. అతనిప
మూడంతస్తుల భవనంపై నుంచి పడి ఎయిర్ పోర్టు ఉద్యోగిని మృతి చెందిన సంఘటన శంషాబాద్లో చోటు చేసుకుంది. ఛాటింగ్ చేస్తూ కిందపడిందా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఎందుకంటే..ఆమె సెల్ ఫోన్, ల్యాప్ టాప్లు ఆన్ చేసి ఉండడమే. ఆమె సోదరుడు మాలిక్ రెహాన్ కం�
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొత్త రూల్ అమల్లోకి తెచ్చారు. ఇకపై బైక్ పై ఇద్దరు వెళ్తే... ఆ ఇద్దరూ హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. ఇప్పటివరకు బైక్ నడిపే వారు మాత్రమే హెల్మెట్
హైదరాబాద్ సిటీలో చూడడానికి ఎన్ని ప్రదేశాలు ఉన్నాయో.. తెలిసిన వారు సెల్ఫీ స్పాట్ లను కూడా క్షణాల్లో చెప్పేయగలరు. యాండ్రాయిడ్లతో తెరమీదకు వచ్చిన సెల్ఫీలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ లో కొత్తగా వెలసిన సెల్ఫీ స్పాట్ �
తెలుగు రాష్ట్రాల్లో భోగి మంటలతో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో విషాదం నెలకొంది. సంక్రాంతి సెలవులకు ఇంటికొచ్చిన ఓ బాలుడు గుండెపోటుతో మృతి చెందాడు.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ సమావేశం అయ్యారు. సోమవారం(జనవరి 13,2020) మధ్యాహ్నం సీఎం జగన్ హైదరాబాద్ ప్రగతి భవన్ కు చేరుకున్నారు. సీఎం జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ప్రగతిభవన్ లో జగన్, కేసీఆ�
పతంగుల పండగ వచ్చేసింది. సంక్రాంతి అంటే పంతంగులతో చిన్నా పెద్దా ఉత్సాహంగా ఒకరితో ఒకరు పోటీ పడి ఆడే ఆట పతంగుల ఆట. సంక్రాంతి వచ్చిందంటే చాలు కొత్త కొత్త పతంగులు గాల్లోకి సందడి చేస్తాయి. ఈ పతంగులకు పెట్టింది పేరు హైదరాబాద్ నగరంలోని ధూల్ పేట. అడ్డ
ఏపీలో రాజధాని మార్పు అంశం ఓ రేంజ్లో పొలిటికల్ హీట్ పెంచేసింది. అమరావతి రాజధాని మార్పు, రైతుల పోరాటంపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తరాది నుంచి కూడా గాలులు మొదలవుతాయని, ఈ నెలాఖరు వరకు చలితీవ్రత క్రమంగా పెరుగుతుందని వెల్లడించింది.