Home » Hyderabad
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం BSNL వినియోగదారులను ఆకర్షించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఆధార్ సేవలను అందించాలని నిర్ణయించింది. UIDAIతో ఒప్పందం చేసుకున్న బీఎస్ఎన్ఎల్ ఆధార్ కేంద్రాలను నెలకొల్పి సేవలను అందిస్తోంది. బీఎస్ఎన్ఎల్ వినియో�
తెలంగాణ రాష్ట్రంలో ఉల్లిగడ్డ ధరలు మరోసారి సామన్యుడిని గడగడలాడిస్తున్నాయి. గత కొన్నిరోజులుగా క్రమంగా పెరుగుతూ వస్తున్న ఉల్లి గడ్డల ధరలు ఒక్కసారిగా గురువారం(19 సెప్టెంబర్ 2019) మార్కెట్లో క్వింటాల్ రూ.4500కు చేరుకుంది. హైదరాబాద్ నగరానికి ఉల్లిప�
హైదరాబాద్ కూకట్ పల్లిలో విషాదం చోటుచేసుకుంది. కూకట్ పల్లి ఆస్బెస్టాస్ ఏవీబీ పురంలో స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వెళుతున్న చిన్నారిని బోలెరో వాహనం ఢీ కోట్టింది. దీంతో బాలిక అక్కడికక్కడే మరణించింది. స్ధానిక సెయింట్ రీటా హైస్కూలులో రె�
జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధిలో దూసుకుపోతోంది. ప్రపంచంలో డెవలప్ అవుతున్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ప్రపచంలోనే అభివృద్ధి చెందుతున్న ఎయిర్ పోర్ట్ గా గుర్తింపు పొందింది. ప్రయాణీకుల వృద్ధిరేటు పరంగా ప్�
తెలంగాణ రాష్ట్రంలో ఆహార భద్రత కార్డులను ఏరివేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ పాస్తో పాటు రేషన్ షాపుల్లో సరుకులు ఎక్కడి నుంచైనా డ్రా చేసుకునే సదుపాయం ఉన్న సంగతి తెలిసిందే. కానీ కొంతమంది లబ్దిదారులు సరుకులు తీసుకోవడం లేదు. దీ�
హైదరాబాద్లో వరుణుడు చుక్కలు చూపించాడు. సెప్టెంబర్ 17వ తేదీ మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. గంటకుపైగా వర్షం కురవడంతో రోడ్లపైన నీరు భారీగా చేరింది. రహదారులు జలమయం కావడంతో పలు చోట్ల ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇ�
టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసులో బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కోడెల ఆత్మహత్యకు గత కారణాలను ఆరా తీస్తున్నారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు కీలక ఆధారాలను సేకరిస్తు�
హైదరాబాద్ పాతబస్తీలో వృధ్ధుల పెన్షన్లు కాజేసిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృధ్దులకు ఇచ్చే ఆసరా పించన్లను కోందరు వ్యక్తులు ముఠా గా ఏర్పడి కాజేస్తున్నారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో �
సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం నిరంకుశత్వ పాలన నుంచి హైదరాబాద్కు విముక్తి కల్పించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 1948, సెప్టెంబర్ 17న పోలీస్ చర్య ద్వారా హైదరాబాద్ భారతదేశంలో విలీనం అయిందన్నారు. దేశాన్ని ఐకమత్యంగా నిలిపేందుకు పట�
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి కేసులో బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తుని ముమ్మరం చేశారు. కోడెల ఆత్మహత్యకు కారణాలు ఆరా తీస్తున్నారు. కోడెల ఎందుకు