Home » Hyderabad
తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. సెప్టెంబర్ 17 భారత యూనియన్లో హైదరాబాద్ సంస్థానం విలీనం అయిన సందర్భంగా వీరుల త్యాగాలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. జెండా వందనం తర్వాత ఆయన అధికారి
అయిదేళ్లుగా ముసుగేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి పోలీసుల చేతికి చిక్కాడు. వ్యూహం ప్రకారం.. వల వేసి పట్టుకోవడమే కాక అతడి నుంచి రూ.25లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్.. సీసీఎస్ సంచయుక్�
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణంపై హైదరాబాద్ వెస్ట్ జోన్ పోలీసులు సీఆర్ పీసీ సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశారు. ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు ఇచ్చిన నివేదిక ఆధారంగానే కోడెల మృతికి కారణాలు తెలుస్తాయని వెస్ట్ జోన్ డీసీపీ త�
ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మృతి చెందారు. ఆయన సూసైడ్ అటెంప్ట్ చేశారు. హైదరాబాద్ లోని తన ఇంట్లో ఉరి వేసుకున్నారు. సోమవారం(సెప్టెంబర్ 16,2019) ఉదయం ఈ ఘటన జరిగింది. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ కోడెల చనిప�
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తండ్రి, మాజీ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి.
మస్కట్ లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు హైదరాబాద్ వాసులు మరణించారు. నగరంలోని సాలార్జంగ్ కాలనీకి చెందిన గౌసుల్లా (30) సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా దుబాయ్ లో గత నాలుగేళ్లుగా పనిచేస్తున్నాడు. భార్య ఆయేషా(25) కుమార్తె హానీయా (4), కుమారుడు �
ఆకుపచ్చ తెలంగాణ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం తలపెట్టారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్కు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ మేయర్
తెలంగాణాలో పార్టీ పున:నిర్మాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని టిడిపి జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో నూతన నాయకత్వం టిడిపికి అవసరమని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శనివారం(సెప్టెంబర్ 14,2019) ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల్లో ఐటీ పరిశ్రమ బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చెప్పాలని
డెంగ్యూ జ్వరాలతో హైదరాబాద్ వణికిపోతోంది. పది రోజుల్లో నాలుగో వ్యక్తి డెంగ్యూ బారినపడి ప్రాణాలు విడిచారు. ప్రవీణ్ కుమార్ బెకూ అనే కుత్బుల్లాపూర్కు చెందిన వ్యక్తి తీవ్రమైన జ్వరంతో సికింద్రాబాద్లోని యశోదా హాస్పిటల్లో చేరాడు. చికిత్స తీస