Home » Hyderabad
హైదరాబాద్ లో విషాదం జరిగింది. సాఫ్ట్ వేర్ ఉద్యోగి సూసైడ్ చేసుకున్నాడు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఇష్టం లేదని అందుకే చనిపోతున్నానని సూసైడ్ నోటులో రాశాడు. విశాఖలోని
హైదరాబాద్లో గణేశుడి మహా నిమజ్జనం ఆద్యంతం కన్నుల పండువగా సాగింది. 11 రోజులపాటు విశేష పూజలందుకున్న గౌరీపుత్రుడు గంగమ్మ ఒడికి చేరాడు. అశేష భక్తజనుల
యోగా, ఆయుర్వేదం, మెడిటేషన్(ధ్యానం).. మన భారత దేశంలో ఎంత ప్రాముఖ్యం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అంశాల్లో భారత్ గురువు లాంటిది. ప్రపంచ దేశాలు
హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం కోలాహలంగా సాగుతోంది. ఇన్నాళ్లు పూజలు అందుకున్న గణనాథుల ప్రతిమలు నిమజ్జవానికి తరలివెళ్తున్నాయి. గణపతి బొప్పా మోరియా
హైదరాబాద్ లో వినాయక నిమజ్జనం సందడి తార స్థాయికి చేరింది. మహా నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోని చెరువుల్లో 40వేల
నగరంలో గణేష్ నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బాలాపూర్ గణేశ్ మొదలుకొని, ఖైరతాబాద్ వినాయకుడు సహా వేలాది లంబోదరులు ఇవాళ గంగమ్మ ఒడికి చేరనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ను నిఘా నీడలోకి తెచ్చారు పోలీసులు. సీసీ కెమెరాలు ఏర్పాటు
గణేశ్ నిమజ్జనానికి హైదరాబాద్ సిద్ధమైంది. హుస్సేన్ సాగర్తో పాటు పలు చెరువులు ఏకదంతుడిని తమ ఒడిలో చేర్చుకునేందుకు రెడీ అయ్యాయి. అటు.. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి, అటు GHMC అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. విగ్రహాల నిమజ్జనానికి, భక్తులకు ఎలాంట�
గణేష్ నిమజ్జనం ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి నిర్వాహకులకు సూచించారు.
ఏపీ, తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈశాన్య మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది.
తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్గా గుత్తా సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనకున్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్.. గుత్తా సుఖేందర్రెడ్డికి మండలి చైర్మన్గా ఎంపిక చేశారు.