Home » Hyderabad
హైదరాబాద్ లో మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఏకంగా లెక్చరరే కేటుగాడి అవతారం ఎత్తాడు. మెడికల్ సీట్లకు ఉన్న డిమాండ్ ను సొమ్ముగా చేసుకున్నాడు. మెడికల్
హైదరాబాద్ మహానగరంలో వినాయకుడి వేడుకలు వీధి వీధినా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వినాయక చవితి రోజున ప్రతిష్టించిన గణనాథులు నిమజ్జనానికి సిద్ధమవుతున్నారు. మూడవ నాటి నుంచే నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు గణేషుల విగ్రహాలు ని�
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈశాన్య మధ్యప్రదేశ్ దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పడీనం స్థిరంగా ఉంది. దీనికి అనుబంధంగా 7.6
మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో మంత్రి జోగు రామన్న అజ్ఞాతంలోకి వెళ్లారని ప్రచారం జరుగుతోంది. ఉదయం నుంచి మంత్రి జోగు రామన్న ఫోన్ స్విచ్చాఫ్ అయింది.
హైదరాబాద్ లో భారీగా వెండి పట్టుబడింది. రూ.20 లక్షల విలువ వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అభివృద్ధి, సంక్షేమం, పాలనా సంస్కరణలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శనీయమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. రాష్ట్ర ప్రజలను ఉద్ధేశించి సౌందరరాజన్ ప్రసంగించారు.
కేటీఆర్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పని మొదలు పెట్టారు. పట్టణాల్లో పారిశుద్ధ్యం, జ్వరాల నియంత్రణపై ఫోకస్ పెట్టారు. డెంగీ నివారణకు పూర్తి చర్యలు చేపడతామని అన్నారు. ఈమేరకు సోమవారం హైదరాబాద్ లో జీహెచ్ ఎంసీ, మున్సిపల్ అధికారులతో ఆయన సమీక�
వాల్మీకి సినిమా టైటిల్ మార్చాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. వాల్మీకి కులస్తులను కించపరిచేలా సినిమా తీసినవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బోయ హక్కుల సమితి హైకోర్టులో పిటిషన్ వేసింది. సెన్సార్ బోర్డు అనుమతి ప్రతాలతో పాటు పూ�
హైదరాబాద్ మెట్రో రైల్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఖైరతాబాద్ మెట్రోస్టేషన్ నుంచి సెప్టెంబర్8వ తేదీ ఆదివారం 70 వేల మంది రాకపోకలు సాగించారు. ఆదివారం సెలవు రోజు కావటంతో ఖైరతాబాద్ గణనాధుడ్ని దర్శించుకునేందుకు 40 వేల మంది మెట్రో స్టేషన్లో ద�
హైదరాబాద్ మహానగరం. సర్వమతాల కలయిక. పలు సంస్కృతీ సంప్రదాయాల మేలు కలయిక భాగ్యనగరం. పలు రాష్ట్రాల నుంచి ఎంతోమంది హైదరాబాద్ నగరానికి ఉపాధి కోసం వస్తుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలే కాక పలు ఉపాధి రంగాలను వెతుక్కుంటు ఇక్కడికి వచ్చి స్థిరపడినవారు �