Home » Hyderabad
ఉద్యోగం ఇప్పిస్తానని సైబర్ నేరగాళ్లు మోసాలు చేస్తున్నారు. ఓ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగికి రూ.44 లక్షలు టోకరా పెట్టారు.
హైదరాబాద్ రాజేంద్రనగర్ లో భారీ పేలుడు కలకలం సృష్టించింది. ఫుట్పాత్పై ఉన్న వ్యక్తి ఓ బాక్స్ను తెరవగానే అది పేలింది. దీంతో ఆ వ్యక్తి తీవ్రగాయాలపాలయ్యాడు. అతడి రెండు
తెలంగాణ తొలి మహిళా గవర్నర్ గా తమిళ ఇసై ప్రమాణస్వీకారం చేశారు. ఉదయం 11 గంటలకు రాజ్ భవన్ లో హైకోర్టు చీఫ్ జస్టిస్ చౌహాన్ ఆమెతో ప్రమాణం చేయించారు. ఈ
ఐఆర్సీటీసీ సర్వీసు చార్జీల మోత మోగించింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సర్వీసు చార్జీ పెంపు తిరిగి అమలులోకి తీసుకొచ్చింది.
తెలంగాణ కొత్త గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టులో ఆమెకి ఘన స్వాగతం లభించింది. ఆదివారం(సెప్టెంబర్ 8,2019) ఉదయం చెన్నై
మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీలో బోధనేతర కొలువుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తగా ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలకు బోధనేతర కోటాలో జూనియర్ అసిస్టెంట్ల నియామకా
గణేష్ మండపాలు దగ్గర లడ్డూలు తినే పోటీలు ప్రాణాల మీదికి తెస్తున్నాయి. లడ్డూలు గొంతులో ఇరుక్కుని శ్వాస ఆడక చనిపోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
ఇప్పటివరకు ఐటీ,ఫార్మా రంగాలకు చిరునామాగా ఉన్న హైదరాబాద్ ఇకపై లేజర్ టెక్నాలజీ హబ్గా కూడా మారుతుందని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR) డైరక్టర్ ప్రొఫెసర్ సందీప్ త్రివేదీ అన్నారు. బ్రిటన్కు చెందిన 2 వేర్వేరు బృందా లు �
గణేష్ నిమజ్జన ఖర్చు భారీగానే ఉంది. క్రేన్ల అద్దె, కార్మికుల వేతనాలు తదితరాల కోసం జీహెచ్ ఎంసీ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. అధికారుల లెక్కల ప్రకారం నగరంలోని 32 చెరువుల్లో నిమజ్జనాలు చేస్తుండగా, ఇక చిన్నకొలనులకు లెక్కనే లేదు. హుస్సేన్ సాగర్ సహ
పిల్లల్లో తీవ్రమైన అనారోగ్యాలను నియంత్రించడంలో రోటావైరస్ వ్యాక్సిన్ ఉత్తమంగా పనిచేస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే.జోషి తెలిపారు. గురువారం (సెప్టెంబర్ 5, 2019)వ తేదీన తెలంగాణ వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో హరితప్లాజాలో