Home » Hyderabad
తెలంగాణ ప్రభుత్వం పతిష్టాత్మకంగా చేపట్టనున్న గ్రామాల్లో ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమం ఇవాళ మొదలుకానుంది. 30 రోజులపాటు గ్రామాల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి కార్యచరణ రూపొందించనున్నారు.
హైదరాబాద్ కేపీహెచ్బీలో హత్యకు గురైన సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ సతీష్ హత్య కేసులో పోలీసులు చిక్కుముడిని విప్పారు. పక్కా ప్లాన్ ప్రకారమే సతీష్ ను హేమంత్ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఓ వ్యక్తి మోసంగించాడు. అమాయకులకు రూ. 30 లక్షలు టోకరా వేశాడు.
హైదరాబాద్ ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ పెద్ద సమస్యగా మారింది. రోజురోజుకి ట్రాఫిక్ పెరిగిపోతోంది. నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో వాహనదారులు నరకం చూస్తున్నారు.
భారత ప్రభుత్వం మోటారు వాహనాల చట్టం-1988 కొన్ని రాష్ట్రాలను మినహాయించి దేశ మొత్తాన్ని వణికిస్తోంది. తెలంగాణలోనూ రెండ్రోజుల్లో ఏ నిమిషంలోనైనా అమల్లోకి వచ్చే సూచనలున్నాయని ట్రాఫిక్ శాఖ వెల్లడించింది. కొత్త చట్టం అమల్లోకి వస్తే ఎదుర్కోవాల్సిన
పొగరాయుళ్లు ఇకపై జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎక్కడ పడితే అక్కడ స్మోకింగ్ చేస్తామంటే కుదరదు. పబ్లిక్ ప్లేసుల్లో స్టైల్ గా సిగరెట్, బీడీ తాగుతామంటే అస్సలు ఊరుకోరు. అధికారులు
హిమాచల్ప్రదేశ్ నూతన గవర్నర్గా నియమితులైన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ ఇంట్లో కత్తి కనిపించడం కలకలం రేపింది. గవర్నర్గా నియమితులైన
తెలంగాణలో మరో నాలుగు ప్రధాన దేవాలయాల్లో ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్ బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆన్ లైన్ సేవలు ప్రారంభించారు.
హైదరాబాద్ నగరాన్ని విషజ్వరాలు వణికిస్తున్నాయి. డెంగీ, మలేరియా, చికున్ గన్యా, డయేరియా, డిప్తీరియా విజృంభించాయి. వైరల్ జ్వరాలతో నగరవాసి
హైదరాబాద్ లోని ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో ఓపీ సమయాన్ని పెంచారు. విష జ్వరాలతో రోగుల తాకిడి పెరుగుతుండడంతో పెంచారు.