Home » Hyderabad
హైదరాబాద్ అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో పెచ్చులూడి మౌనిక చనిపోయిన ఘటనలో నష్టపరిహారం అంశం కొలిక్కి వచ్చింది. నష్టపరిహారం గురించి ఎల్ అండ్ టీ, మెట్రో రైలు
హైదరాబాద్ సిటీలో పలుచోట్ల సోమవారం(23 సెప్టెంబర్ 2019) వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట, ఖైరతాబాద్, కోఠి, ఉప్పల్, కూకట్ పల్లి ప్రాంతాల్లో వర్షం విపరీతంగా కురుస్తుంది. మధ్యాహ్నం నుంచి పలు ప్రాంతాల్ల�
హైదరాబాద్ రాజ్ భవన్ స్కూల్ హెడ్ మాస్టర్ విద్యార్థుల విషయంలో చేసిన ఘనకార్యం వెలుగులోకి వచ్చింది. బాగా చదవలేని విద్యార్ధులు మాకొద్దు అంటూ 30మందికి టీసీలు ఇచ్చేశాడు. అంతేకాదు..మరో 10మంది విద్యార్ధులను డిటైన్ చేశాడు హెడ్ మాస్టర్ సుమన్. చదువులో డల
మెట్రో స్టేషన్ పెచ్చులు ఊడిపడి ఓ మహిళ చనిపోయి 24 గంటలు కాకముందే.. హైదరాబాద్ అమీర్ పేటలో మరో ఘోరం. ఆర్టీసీ బస్సు అదుపుతప్పింది. మెట్రో పిల్లర్ ను ఢీకొని.. ఆ తర్వాత రోడ్డు పక్కన ఉన్న షాపులోకి దూసుకెళ్లింది. అమీర్ పేట్ లోని గురుద్వార్ సమీపంలో సోమవా�
హైదరాబాద్ మెట్రో దేశానికి ఆదర్శం.. పూర్తి భద్రతా ప్రమాణాలతో తక్కువ వ్యవధిలో నిర్మించామని పలు సందర్భాల్లో నేతలు, మెట్రో అధికారులు ఘనంగా చెప్పుకొచ్చారు. దశాబ్ధాల పాటు ఢోకా లేకుండా ఉంటుందని, వందేళ్లు సేవలందిస్తుందని గొప్పగా చెప్పారు. కానీ అమ�
మెట్రో రవాణా భద్రతకు పేరుగా భావించిన ప్రయాణికుల్లో ఆందోళన, అనుమానం మొదలైంది. మెట్రో ఇన్నాళ్లూ సాంకేతిక లోపాలతో ఇబ్బంది పెట్టగా ఇప్పుడు నిర్మాణ లోపాలతో భయపెడుతోంది. పలు చోట్ల వయాడక్ట్ నుంచి సిమెంట్ పెచ్చులు ఊడిపతున్నాయి. మెట్రో స్టేషన్లలో
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి కశ్మీర్ కు భారీస్థాయిలో భద్రతా బలగాలను తరలించినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మూడు రోజులుగా భద్రతా బలగాలను విమానాల్లో, రోడు మార్గం ద్వారా పంపినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. అయి�
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ ఇవాళ(23 సెప్టెంబర్ 2019) సమావేశం కానున్నారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ.. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంపై వారు చర్చిస్తారు. ఈ సమావేశంలోనే నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాల్లోకి గోదావరి జలాలను ఎ�
హైదరాబాద్ నగరంలో వర్షం కుమ్మేసింది. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిస్తుంది. ఫలితంగా రోడ్లు జలమయం అయిపోయాయి. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆకాశం మేఘావృతం అవడంతో పగలే చీకట్లు కమ్ముకున్నాయి. దట్టమైన మేఘాలతో చీకటి పడిపోయి భారీ వర్షం పడు�
బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 26, 27 తేదీల్లో దేశవ్యాప్తంగా సేవలు నిలిపేసి సమ్మె చేయనున్నట్టు బ్యాంకు సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ బీ సుక్కయ్య ప్రకటించారు. హైదరాబాద్ కోఠిలోని ఎస్బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ కార్యాలయంలో శ�