Home » Hyderabad
హైదరాబాద్లో కొత్త తరహా మోసం బయటపడింది. స్కూల్స్ను టార్గెట్ చేసి వసూళ్లకు పాల్పడుతున్న ఓ కిలాడీ లేడీ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఉన్నత విద్యను అభ్యసించిన ఓ
వద్దంటే వానలు పడుతున్నాయి. దంచి కొడుతున్నాయి. హైదరాబాద్ ని వర్షాలు వెంటాడుతున్నాయి. బుధవారం(సెప్టెంబర్ 25,2019) హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది.
వేణు మాధవ్ ఈ పేరు వినగానే తెలుగు సినిమాల్లో మనకు గుర్తుకు వచ్చే పేరు బాలు..నల్లబాలు.. తెలుగు చిత్రసీమలో కమెడియన్గా తనదైన ముద్రను వేసుకున్న ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా లివర్ సంబంధ వ్యాధితో బాధపడుతూ, సికింద్రా�
రికార్డుస్థాయి వర్షపాతం హైదరాబాద్ను వణికించింది. కాలనీలు చెరువులయ్యాయి. రహదారులు కాలువలయ్యాయి. గత కొన్నేళ్లలో ఎన్నడూ చూడనంత వర్షం కురవడంతో సిటీలోని అన్ని ప్రాంతాలు జలసంద్రమయ్యాయి. 110 ఏళ్ల తర్వాత 24 గంటల్లో అత్యధిక వర్షం కురవడంతో నగరవాసులు
నగరాన్ని వాన ముంచెత్తింది. సెప్టెంబర్ 24వ తేదీ మంగళవారం సాయంత్రం కురిసిన వర్షం వాహనదారులకు చుక్కలు చూపించింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించి పోయింది. ముందుకు వెళ్లలేక..వెనక్కి వెళ్లలేక నరకయాతన పడ్డారు. ఆరుగంటలకు పైగానే వర్షం కురిసింది. చిన
హైదరాబాద్ అమీర్ పెట్ మెట్రో స్టేషన్ ను కేంద్ర ప్రభుత్వానికి చెందిన అధికారులు పరిశీలించారు. ఇటీవల ఓ పిల్లర్ నుంచి సిమెంట్ పెచ్చులు ఊడిపడి మహిళ మృతి చెందటంతో నిర్మాణాల్లోని భద్రతా,నాణ్యతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మెట్రో స్టేషన్ �
ఏడాదిన్నర వయసున్న కూతురిపై చెయ్యి చేసుకున్న ఓ తల్లికి మల్కాజిగిరి కోర్టు ఏడాది జైలుశిక్ష విధించింది. కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో 2016లో నమోదైన కేసుపై విచారణ జరిపిన కోర్టు మంగళవారం (సెప్టెంబర్ 24, 2019) తీర్పు వెలువరించింది. 2016 డిసెంబర్ 1న కు
దక్షిణ ఆంధ్ర, దాని పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 3.5 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. అది ఎత్తుకు వెళ్లేకొద్దీ దక్షిణ దిశ వైపు వంపు తిరిగి ఉన్నది. దీని ప్రభావంతో మరో రెండు రోజులు తెలంగాణవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మో�
మంగళవారం(సెప్టెంబర్ 24, 2019) సాయంత్రం 4.45 గంటలవుతోంది. గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీహిల్స్ లో ఎడతెగని వర్షం పడుతోంది. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై ఉన్న వాహనాలు ట్రాఫిక్ లో చిక్కుకుపోయాయి. కావున ఈ సమయంలో ఆఫీసు నుంచి ఇళ్లకు వెళ్లాలనుకున
నగరంలో భారీ వర్షాలపై జీహెచ్ఎంసీ కార్యాలయంలో సెప్టెంబర్ 24వ తేదీ మంగళవారం మంత్రి కేటీఆర్ సమీక్షించారు. రోడ్లు, కాలనీల్లో నిలిచిపోయిన నీటిని వీలైనంత తొందరగా క్లియర్ చేయాలని… పడిపోయిన చెట్లను తొలగించాలని ఆదేశించారు. భారీ వర్షం నేపథ్యంలో న�