Home » Hyderabad
హైదరాబాద్లో ఓ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మానవత్వాన్ని చాటుకున్నాడు. వరద నీటిలో చిక్కుకున్న వృద్ధుడిని భుజాలపై మోసుకెళ్లిన ట్రాఫిక్ సీఐ నాగమల్లుని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అభినందించారు.
డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో పండ్ల ధరలకు రెక్కలొచ్చాయి. ప్రధానంగా బొప్పాయ్ ధర చుక్కలు చూపిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే..దిగుబడిలో తేడా లేదు..కానీ..ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కిలో రూ. 70 నుంచి రూ. 80 వరకు
హైదరాబాద్లో ఓ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మానవత్వాన్ని చాటుకున్నాడు. శుక్రవారం హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఎల్బీ నగర్ – సాగర్ రింగ్రోడ్డుకు వెళ్లే దారిలో భారీగా నీళ్లు నిలిచాయి. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అంజపల్లి నాగ�
ఏపీ, తెలంగాణకు నీటి విడుదలకు సంబంధించి కృష్ణా నది యాజమాన్య బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. 2019, సెప్టెంబర్ నెల వరకు ఏపీకి 152 టీఎంసీలు, తెలంగాణకు 59 టీఎంసీలు కేటాయించింది. కనీస నీటి వినియోగ మట్టానికి పైనున్న 257.54 టీఎంసీలు ఇరు రాష్ట్రాలకు కేటాయిస్తూ
హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం 4 గంటల సమయంలో ఆకాశం మేఘావృతం అయ్యింది. దట్టమైన మేఘాలతో చీకట్లు కమ్మేశాయి. భారీ వర్షం పడింది. హైదరాబాద్ సిటీ మొత్తం ఇలాంటి పరిస్థితే ఉంది. చాలా ప్రాంతాల్లో వర్షం భారీగా పడుతుంది. రోడ్లు జ
వినాయక చవితి పండుగను పురస్కరించుకుని వినాయకుడి విగ్రహాలను వీధుల్లో ప్రతిష్టించే వేడుకలు జరుపుకునే చరిత్ర ఎలా ప్రారంభమైందో తెలుసా? ఇంట్లో చేసుకునే వినాయకుడి పండుగను వీధి వీధినా నిర్వహించే సంప్రదాయానికి భారతదేశ స్వాతంత్ర్య సమరానిక�
హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్లో క్షణాల్లో పెద్ద ప్రమాదం తప్పింది. గురువారం (ఆగస్ట్ 29, 2019) రోజు ఓ వ్యక్తి కదులే రైల్లోంచి దిగుతూ.. రైలుకు, ప్లాట్ఫామ్ కు మధ్య చిక్కుకున్నాడు. అదృష్టవశాత్తు అక్కడే ఉన్న రైల్వే కానిస్టేబుల్ అతన్ని బయటికి ల�
గణనాథుల ఉత్సవం వచ్చేసింది. వినాయకుడి విగ్రహాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈసారి మట్టి గణనాథుల సంఖ్య పెంచాలని ప్రభుత్వంతోపాటు కమిటీలు భావించాయి. అందులో భాగంగా భారీ ఎత్తున మట్టి గణపతుల పంపిణీకి సిద్ధం చేశారు. ఈ క్రమంలో మట్టి వినాయకుల�
నగరంలో కరెంటు వాహనాలు పెరిగిపోతున్నాయి. వెహికల్స్ అవసరాలు తీర్చేందుకు త్వరలోనే చార్జింగ్ హబ్స్ రానున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (EESL)తో GHMC ఒప్పందం కుదుర్చుకుంది. 2030 నాటికి వాహనాలన్నీ ఎలక్ట్ర�
పాలమూరు ఎత్తిపోతల పథకంపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంత ఖర్చయినా వెనకాడకుండా పాలమూరు ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తామన్నారు. హైదరాబాద్ లో భూములు