Home » Hyderabad
హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో టీఆర్ ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భం�
ఒకే రోజు గంట వ్యవధిలో 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో సెల్ ఫోన్ల చోరీకి పాల్పడిన నిందితుడిని సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అడిషినల్ డీసీపీ ఎస్. చైతన్యకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆజంపూరకు చెందిన మహ్మద్ మోసిన ఏడో తరగతితో చదువుక�
గ్రేటర్ హైదరాబాద్ మహా నగర పాలక సంస్థకి కొత్త కమిషనర్ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్న దాన కిషోర్ను బదిలీ చేసిన ప్రభుత్వం.. ఆయన స్థానంలో రంగారెడ్డి కలెక్టర్ లోకేశ్ కుమార్ను నియమించ�
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య పెరిగిపోతోంది. మెట్రో ట్రైన్ అందుబాటులోకొచ్చినా రోజురోజుకూ పెరుగుతున్న వాహనాలతో సమస్య కొనసాగుతునే ఉంది. ఇక ఐటీ కారిడార్ లలో అయితే చెప్పనే అక్కరలేదు. వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సైబరాబా
ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ దిగ్గజాలు తమ వ్యాపారాలకు హైదరాబాద్ను కేంద్రంగా ఎంచుకుంటున్నాయి. దేశ మొబైల్ మార్కెట్లో తమ ప్రొడక్టులను విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో టెక్ కంపెనీలు హైదరాబాద్ వేదికగా సేవలు అందిస్తు�
నీలి విప్లవానికి శ్రీకారం చుట్టింటి తెలంగాణ ప్రభుత్వం. చేపల వేటే ప్రధాన ఆదాయంగా జీవించే మత్స్యకార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు నీలి విప్లవానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం మహా నగరం అయిన హైదరాబాద్లో కూడా చేపల పెంపకాన్ని చేపడుతోం�
నగరం అంతర్జాతీయ సదస్సుకు ముస్తాబు అవుతోంది. ఆగస్టు 28 నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు ఈ సదస్సు జరుగనుంది. వ్యవసాయం, పశుసంవర్ధక రంగాల్లో సమగ్రాభివృద్ధి, ప్రస్తుత సవాళ్ల పరిష్కారం లక్ష్యంగా సమావేశం నిర్వహించనున్నారు. హైదరాబాద్ లైఫ్ సైన్స్ సొసైటీ, పస�
నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ విపిపించింది. ఉద్యోగాల భర్తీకి ఆదేశాలు ఇచ్చింది. కొత్తగా 101 మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) పోస్టులను
ఏటా సంప్రదాయబద్ధంగా నిర్వహించే గంగ తెప్పోత్సవం కార్యక్రమాన్ని తెలంగాణ గంగా తెప్పోత్సవ కమిటీ ఆధ్వర్యంలో నేడు(ఆదివారం) నిర్వహించనున్నారు. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద గంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తామని ఆ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శ
హైదరాబాద్ సిటీలో 42 కిలో మీటర్ల మేర మారథాన్ రన్ నిర్వహించారు. పీపుల్స్ నుంచి ప్రారంభించిన రన్.. గచ్చిబౌలి వరకూ కొనసాగించారు. భారీ సంఖ్యలో స్పందన రావడంతో వారు వెళ్లే దారి మొత్తం బ్లాక్ చేశారు. పాల్గొంటున్న వారికి ఎటువంటి ఇబ్బందులు రాకూడదని వాహ