Home » Hyderabad
ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. బెయిల్ పత్రాలతో పాటు షూరిటీ ఇవ్వడానికి కొండా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ఎన్నికల సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు ఆయనపై కేసులు న
హైదరాబాద్: గత కొన్ని రోజులుగా 43 డిగ్రీల సెల్సియస్ ని మించిన ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గాయి. మంగళవారం నాడు (మే 12019) నాటికి తగ్గి 40 డిగ్రీ సెల్సియస్ కు చేరుకున్నాయి. కాగా మే నెలలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల వరకూ చేరాయి. గత కొన్ని రోజుల నుంచి 41 డిగ్రీలకు తగ్గ
తెలంగాణ రాష్ట్రంలో మరలా సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మూడు, నాలుగు రోజులుగా వాతావరణం చల్లబడింది. పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అయితే..మరలా ఉష్ణోగ్రతలు క్రమేపి పెరుగుతున్నాయి. మే 15వ తేదీ నుండి బుధవారం నుండి మే 18 తేదీ శనివారం వరకు
హైదరాబాద్ నగరంలోనే చార్మినార్ ప్రాంతంలోని మత్వాలే దూద్ ఘర్ లో దొరికే టేస్టీ..టేస్టీ లస్సీ వెరీ వెరీ స్పెషల్.ఒక్కసారి తాగితే మళ్లీ మళ్లీ తాగేలనుకునేంత టేస్ట్ ఈ మత్వాల లస్పీ స్పెషల్.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్.. నగరంలో ప్లై ఓవర్ నిర్మాణాలు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టనుంది. స్టాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్లో భాగంగా నగరవ్యాప్తంగా అనేక ఫ్లై ఓవర్ నిర్మాణాకు శ్రీకారం చుట్టి ఏడాది దాటిపోతుంది. నగరంలో భవి�
కార్ పెండింగ్ చలాన్లు వెరిఫై చేస్తున్న ఎస్సార్ నగర్ ట్రాఫిక్ పోలీసులు ఓ కార్ వివరాలు చెక్ చేసి కంగుతిన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు 78 చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. వాటి మొత్తం రూ.97వేలుగా ఉన్నాయి. సాధారణ చెకింగ్లో భాగంగా ట్ర�
మెట్రో రైలు ఎక్కడానికి ఏర్పాటు చేసిన స్టేషన్లను ఎవరు ఉపయోగిస్తారు ? రైలు ఎక్కడానికి వెళ్లే వారు ఉపయోగించుకుంటారు అని అంటారు కదా. సాధారణ ప్రజలు ఎందుకు ఉపయోగించుకోరు. అటు వైపు నుండి ఇటు వైపు వెళ్లడానికి ఉపయోగించుకొనేలా అధికారులు చర్యలు తీసు�
ప్రతిష్టాత్మక ఇంటర్ సిటీ బస్ టెర్మినల్(ఐసీబీటీ) ప్రాజెక్ట్ అనేక అవాంతరాల అనంతరం మళ్లీ కదులుతుంది. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపి అనంతరం అనుమతితో పనులు చేపట్టాలని హెచ్ఎండీఏ ఇ
ఐపీఎల్-2019లో చివరి మ్యాచ్ ప్రారంభం అయింది. డిఫెండింగ్ చాంపియన్లు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఆదివారం హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా ఆఖరి పోరు మొదలైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ముంబై బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్ల మధ్య జరిగి�
హైదరాబాద్: నాలుగు రోజుల క్రితం యాదాద్రిలో రాచకొండ పోలీస్ వాహనం ఢీ కొట్టిన ఘటనలో గాయపడిన చిన్నారి ప్రణతి (3) ఆదివారం ఉదయం మృతి చెందింది. యాదగిరి గుట్ట పాత లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం వద్ద పోలీసు వాహనం ఢీ కొట్టటంతో తీవ్ర గాయాల పాలైన ప్రణత