Home » Hyderabad
ట్రాఫిక్ రూల్స్ పాటించండి బాబూ.. అంటూ ఎంత మొత్తుకున్నా ఎవరి ఇష్టం వారిది అన్నట్లు తయారైంది పరిస్థితి. ఫైన్లు వేస్తూ వస్తున్న పరిస్థితి మారడం లేదు. ఉండేటి సింహేంద్ర రావు అనే వ్యక్తి ఒకటి.. రెండూ కాదు 104 చలానాలు ఎగ్గొట్టి తిరుగుతున్నాడు. తప్పు �
హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం జరిగింది. అభ్యుదయనగర్ లోని ఓ లాడ్జ్ లో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. సంగీత (43), లోకేష్ (28)లు 2017లో ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయ్యారు. సంగీత బెంగాల్ కు చెందిన మహిళగా గుర్తించారు. మొదటిసారిగా 2018 లో ప
అంబేద్కర్ విగ్రహాన్ని మళ్లీ ప్రతిష్టించాలని ఎమ్ ఆర్ పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చమంటూ ఎవరు ఆదేశాలిచ్చారో చెప్పాలన్నారు.
జూబ్లీహిల్స్ లోని ప్రముఖ పుణ్య క్షేత్రం పెద్దమ్మ టెంపుల్ ఈవో సైకం అంజనారెడ్డి ఒక అర్చకుడి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.
అనేక చర్చల అనంతరం ఐపీఎల్ ఫైనల్ను హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. మే12న జరగనున్న ఈ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్కు టిక్కెట్లను మంగళవారం ఆన్లైన్లో ఉంచారు. అంతే 2నిమిషాల్లోనే టిక్కెట్లు అన్నీ అమ్ముడుపోయాయని సైట్
హైదరాబాద్ నగరంలో ఏటీఎంలలో డబ్బు నింపే కస్టోడియన్ వ్యాన్ నుంచి సుమారు రూ.58 లక్షల రూపాయలు దోపిడీ చేశారు ఓ దొంగల ముఠా సభ్యులు.
హైదరాబాద్ : మద్యం తాగి డ్రైవింగ్ చేయొద్దని ట్రాఫిక్ పోలీసులు ఎంత చెప్పినా.. మందుబాబులు మాత్రం వినిపించుకోవడం లేదు. తాగి రోడ్డెక్కుతున్నారు. డ్రంక్ డ్రైవింగ్ చేసి
అత్తామామల వేధింపులు భరించలేక ముంబై లోని మేనమామ ఇంట్లో సూసైడ్ చేసుకుంది.
ఎండలు మండిపోతున్నాయి. భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది. ఎండవేడికి, వడగాలులకు జనాలు విలవిలలాడుతున్నారు. ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఉదయం 8 నుంచే సూర్యూడు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ పరిస్థితి �
హైదరాబాద్ వనస్థలిపురంలో జరిగిన భారీ దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. చోరీకి ఉపయోగించిన ఆటోని గుర్తించారు. ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మంగళవారం (మే7, 2019)… వనస్థలిపురంలో ఏటీఎం మిషన్లలో డబ్బులు పెట్టె వ్యాన్