Home » Hyderabad
తెలంగాణలో ఎండల మండుతున్నాయి. భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. రాష్ట్రంలో రాగల మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో మూడు రోజులు వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. అద
ఇంటర్ ఫలితాల ఎఫెక్ట్ టెన్త్ రిజల్ట్స్పై పడింది. తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలు మరింత ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి. ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలలో గందరగోళం నెలకొనడంతో టెన్త్ రిజల్ట్స్ క్షుణ్ణంగా పరిశీలించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్�
వీకెండ్స్లో మందుబాబులు రెచ్చిపోయారు. ఫుల్లుగా మందేసి రోడ్డెక్కారు. మద్యంమత్తులో డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. హైదరాబాద్ లోని పలుచోట్ల పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి డ్రైవ్ చేసిన 35 మందిపై కేసుల
తెలంగాణలో తొలి విడత పరిషత్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. జిల్లా పరిషత్, మండల పరిషత్ తొలి విడత ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మే 6, 2019న ఎన్నికలు జరుగనున్నాయి. తొలి విడత ఎన్నికల్లో భాగంగా 197 జెడ్పీటీసీ స్థానాలు, 2,166 ఎంపీటీసీ స్థాన�
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశానికి దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రతిష్టాత్మక నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) ఆదివారం (మే5, 2019) జరగనుంది. ఒడిశా మినహా దేశవ్యాప్తంగా పరీక్ష నిర్వహించనున్నారు. నీట్కు అధికారులు అన్ని ఏర్పాట�
హైదరాబాద్ : ఉప్పల్ లో కీచక డాక్టర్ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఆ డాక్టర్ కి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. చిలుకానగర్ బస్తీలో దవాఖాన నిర్వహిస్తున్న డాక్టర్ బాలరాజు.. ఆసుపత్రికి వచ్చే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్�
హైదరాబాద్ లో కొత్తరకం గంజాయి దందా బయటపడింది. గంజాయిని లిక్విడ్ రూపంతో తీసుకొచ్చి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వైజాగ్ నుంచి లిక్విడ్ గంజాయిని తీసుకువచ్చి చిన్న బాటిల్స్ లో నింపి హైదరాబాద్ లో సరఫరా చేస్తున్నారు. బిర్యానీ ఫ
బెంగళూరులోనే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చెన్నైలో ఈ డ్రగ్స్ మాఫియా విస్తరించినట్లు తెలిసింది. పట్టుబడిన వ్యక్తులు ఇచ్చిన సమాచారంతో.. హైదరాబాద్లోని నాచారంలోని ల్యాబ్ పై దాడి
ఒక్కసారి తీసుకుంటే చాలు పిచ్చిపిచ్చిగా ప్రవర్తించటమే కాదు.. రెచ్చిపోతారు. సెక్స్ కోరికలు విపరీతంగా పెరిగిపోతాయి. డేటింగ్ కు వెళ్లిన వారు.. కోరికలను పెంచుకునేందుకు
హైదరాబాద్ రహ్మత్ నగర్ లో చోటా లీడర్ రెచ్చిపోయాడు. మర్యాద ఇవ్వలేదని, నమస్తే పెట్టలేదనే కారణంతో ఇద్దరు యువకులపై దాడికి పాల్పడి, బైక్ తగల బెట్టాడు. పోలీసుల కథనం ప్రకారం రహ్మత్ నగర్ లో చోటా లీడర్ అరుణ్ కుమార్, తన గ్యాంగ్ వారికి మర్యాద ఇవ్వడం