Hyderabad

    మధ్యంతర బడ్జెట్ పై సీఎం కేసీఆర్ సమీక్ష

    February 2, 2019 / 07:10 PM IST

    హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం త్వరలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. మధ్యంతర బడ్జెట్ రూపకల్పనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈమేరకు మధ్యంతర బడ్జెట్ పై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. బడ్జెట్ రూపకల్పనపై అధికారులకు కేసీఆర్ పలు సూచనలు చే

    జయరామ్‌ హత్య : కుటుంబ కలహాలే కారణమా? 

    February 2, 2019 / 06:16 PM IST

    ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్‌ అనుమానాస్పద మృతి కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు.

    భట్టీ సన్మాన సభ రసాభాస : కుర్చీలతో ఫైటింగ్

    February 2, 2019 / 08:48 AM IST

    హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో మళ్లీ కుమ్ములాటలు మొదలయ్యాయి. సీఎల్పీ నేత భట్టీ విక్రమార్క  సన్మాన సభలో కాంగ్రెస్ కార్యకర్తలు భట్టీ సమక్షంలోనే ఇదంతా జరిగింది.కుర్చీలతో ఫైటింగ్ చేసుకున్నారు. గాంధీ భవన్ లో జరుగుతున్న భట్టీ సన్మాన సభలో ఈ ఘట

    ఓయూకు రుసా ప్రాజెక్టు  : మరో ఆరు సెంటర్స్

    February 2, 2019 / 06:23 AM IST

    హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్శిటీ (ఓయూ) కొత్తగా ఆరు సెంట్రర్స్ ను ప్రారంభించనుంది. ఉస్మానియా యూనివర్శిటీకి రూసా ప్రాజెక్టు కింద కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ 100 కోట్ల రూపాయిలను కేటాయించింది.  ‘రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో  నాణ్యమైన విద్య

    నాంపల్లి ఎగ్జిబిషన్ : నుమాయిష్ తిరిగి ప్రారంభం

    February 2, 2019 / 03:06 AM IST

    హైదరాబాద్ : నుమాయిష్ మళ్లీ ప్రారంభమైంది. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే టూ డేస్ క్రితం జరిగిన అగ్నిప్రమాదంలో 300కి పైగా స్టాళ్లు అగ్గికి ఆహుతుయ్యాయి. రూ. 33 కోట్ల మేర నష్టం వాటిల్లింది. అక్కడ �

    విద్యార్థులను ఆదుకోండి : అమెరికా కాన్సులేట్ జనరల్‌తో కేటీఆర్

    February 2, 2019 / 02:32 AM IST

    హైదరాబాద్ : అమెరికాలో సంక్షోభంలో చిక్కుకున్న తెలుగు స్టూడెంట్స్‌ని రక్షించేందుకు టి.సర్కార్ చర్యలు చేపడుతోంది. విద్యార్థులను రిలీజ్ చేసే విధంగా చూడాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. ఫిబ్రవరి 01వ తేదీ శుక్రవారం అమెరికా కా�

    అంగన్‌వాడీ కేంద్రాలకు రేషన్‌ షాపుల ద్వారా బియ్యం పంపిణీ 

    February 2, 2019 / 12:18 AM IST

    అంగన్‌వాడీ కేంద్రాలకు రేషన్‌ షాపుల ద్వారా బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభం అయింది.

    వెదర్ అప్ డేట్ : నేడు, రేపు పొడి వాతావరణం 

    February 2, 2019 / 12:08 AM IST

    తెలంగాణలో శని, ఆదివారాలలో పొడి వాతావారణం నెలకొంటుందని హైదరాబాద్ వాతావారణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు.

    మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు : కాంగ్రెస్‌ నేతకు ఈడీ నోటీసులు

    February 1, 2019 / 09:15 PM IST

    తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు కేసు సంచలనం రేపింది. ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది.

    ’హోదా’ను వదిలేసి.. ప్యాకేజీకి చంద్రబాబు ఊ కొట్టారు : జగన్  

    February 1, 2019 / 07:58 PM IST

    హైదరాబాద్ : నాలుగు నెలలకు ప్రవేశపెట్టాల్సిన బడ్జెట్ లో వాగ్ధానాలు, వరాలు, పథకాలు పెడుతున్నారంటే ప్రజల్ని మోసం చేయడమేనని వైసీపీ అధినేత జగన్ తెలిపారు. ఐదో బడ్జెట్ లోనూ ఏపీకి రావాల్సిన వాటిపై ప్రకటన లేదన్నారు. హైదరాబాద్ లో పార్టీ నేతలతో జగన్ స�

10TV Telugu News