Home » Hyderabad
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం త్వరలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. మధ్యంతర బడ్జెట్ రూపకల్పనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈమేరకు మధ్యంతర బడ్జెట్ పై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. బడ్జెట్ రూపకల్పనపై అధికారులకు కేసీఆర్ పలు సూచనలు చే
ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్ అనుమానాస్పద మృతి కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు.
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో మళ్లీ కుమ్ములాటలు మొదలయ్యాయి. సీఎల్పీ నేత భట్టీ విక్రమార్క సన్మాన సభలో కాంగ్రెస్ కార్యకర్తలు భట్టీ సమక్షంలోనే ఇదంతా జరిగింది.కుర్చీలతో ఫైటింగ్ చేసుకున్నారు. గాంధీ భవన్ లో జరుగుతున్న భట్టీ సన్మాన సభలో ఈ ఘట
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్శిటీ (ఓయూ) కొత్తగా ఆరు సెంట్రర్స్ ను ప్రారంభించనుంది. ఉస్మానియా యూనివర్శిటీకి రూసా ప్రాజెక్టు కింద కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ 100 కోట్ల రూపాయిలను కేటాయించింది. ‘రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో నాణ్యమైన విద్య
హైదరాబాద్ : నుమాయిష్ మళ్లీ ప్రారంభమైంది. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే టూ డేస్ క్రితం జరిగిన అగ్నిప్రమాదంలో 300కి పైగా స్టాళ్లు అగ్గికి ఆహుతుయ్యాయి. రూ. 33 కోట్ల మేర నష్టం వాటిల్లింది. అక్కడ �
హైదరాబాద్ : అమెరికాలో సంక్షోభంలో చిక్కుకున్న తెలుగు స్టూడెంట్స్ని రక్షించేందుకు టి.సర్కార్ చర్యలు చేపడుతోంది. విద్యార్థులను రిలీజ్ చేసే విధంగా చూడాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. ఫిబ్రవరి 01వ తేదీ శుక్రవారం అమెరికా కా�
అంగన్వాడీ కేంద్రాలకు రేషన్ షాపుల ద్వారా బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభం అయింది.
తెలంగాణలో శని, ఆదివారాలలో పొడి వాతావారణం నెలకొంటుందని హైదరాబాద్ వాతావారణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు కేసు సంచలనం రేపింది. ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది.
హైదరాబాద్ : నాలుగు నెలలకు ప్రవేశపెట్టాల్సిన బడ్జెట్ లో వాగ్ధానాలు, వరాలు, పథకాలు పెడుతున్నారంటే ప్రజల్ని మోసం చేయడమేనని వైసీపీ అధినేత జగన్ తెలిపారు. ఐదో బడ్జెట్ లోనూ ఏపీకి రావాల్సిన వాటిపై ప్రకటన లేదన్నారు. హైదరాబాద్ లో పార్టీ నేతలతో జగన్ స�