Home » HYDRABAD
సన్యాసం స్వీకరించి 30 ఏళ్లు పూర్తవుతుందని స్వరూపానందేంద్ర స్వామి తెలిపారు. తెలుగునాట శంకరాచార్య సంప్రదాయాన్ని అనుసరిస్తూ అధ్యాత్మిక విప్లవాన్ని సృష్టించేలా విశాఖ శారదా పీఠాన్ని తీర్చిదిద్దామని అన్నారు.
ఆస్ట్రేలియాతో మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో నిర్ణయాత్మక మ్యాచ్కు సమయం ఆసన్నమైంది. దాదాపు మూడేళ్ల తర్వాత ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అందుకు వేదికకానుంది.
ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా మూడో మ్యాచ్ ఆదివారం హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఇందుకోసం ఉప్పల్ స్టేడియం ముస్తాబైంది. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
కృష్ణంరాజు పార్థివదేహానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళులు అర్పించారు. ఇవాళ సాయంత్రం కృష్ణంరాజు అంత్యక్రియలు జరుగుతాయి.
హైదరాబాద్ మాదాపూర్ పరిధిలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఓ స్థలం విషయంలో ఇద్దరు రౌడీషీటర్ ల మధ్య ఘర్షణ తలెత్తడంతో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇస్మాయిల్ మృతిచెందగా, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్న�
హైదరాబాద్ లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారు జామున నగరంలోని మాదాపూర్ ప్రాంతంలోని నీరూస్ సిగ్నల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకోవటం స్థానిక ప్రజలను ఒక్కసారిగా కలవరానికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది.
సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్దకు భక్తులు బారులు తీరుతున్నారు. బోనాలు ఎత్తుకొని అమ్మవారికి సమర్పించేందుకు పెద్ధ ఎత్తున తరలివస్తున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలన్నీజనంతో కిక్కిరిసిపోతున్నాయి. ఇదిలాఉంటే ఆలయం వద్ద
భూమి ఎడారి అవుతుంది, కాపాడుకోకపోతే భవిష్యత్తులో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు అంటూ సద్గురు జగ్గీ వాసుదేవ (Sadhguru Jagadish Vasudev) అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఏటా సుమారు 27వేల జీవ జాతులు అంతరించిపోతున్నాయని తెలిపారు.
ఓయూకు అనుబంధంగా 98 సంవత్సరాలు కొనసాగిన కోఠి మహిళా కాలేజీ 2022-13 విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ మహిళా యూనివర్శిటీ(టీఎంయూ)గా మారనుంది. దీంతో తెలంగాణకు కూడా మహిళా యూనివర్శిటీ వచ్చినట్లయింది. హైదరాబాద్ కోఠిలోని ఉమెన్స్ కాలేజీని యూనివర్శిటీగా అప్ గ్