Home » HYDRABAD
మృగశిర కార్తె వచ్చిందంటే ప్రతీయేటా హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఆస్తమా రోగులతో కిటకిటలాడుతుంది. బత్తిని వంశస్తులు ఆస్తమా రోగులకు చేప ప్రసాదం మందును పంపిణీ చేస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి ప్రజల�
తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు డిక్టేటర్లా వ్యవహరిస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బంగారం, వెండి ధరలు పెరిగాయి. గత తొమ్మిది సెషన్లుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు శనివారం పుంజుకున్నాయి. శనివారం దేశీయంగా బంగారం 10 గ్రాముల ధరపై రూ. 550 వరకు...
హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో శుక్రవారం ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. రంజాన్ పండుగ సందర్భంగా ఇఫ్తార్ విందు, ఉపవాస దీక్షలకు చివరి శుక్రవారం కావడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి ...
టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని భాగ్యనగరంలో బుధవారం ప్లీనరీ జరగనుంది. మాదాపూర్ లోని హెచ్ఐసీసీలో నిర్వహిస్తున్న ప్లీనరీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్లీనరీలో మూడువేల...
హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్ గిరిలో దారుణం చోటు చేసుకుంది. దేవాలయంలో పూజకోసమని వచ్చిన మహిళను పూజారి హత్యచేశాడు. మహిళ వద్ద నగల కోసం ...
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాలకు రేపు సాగునీటి సరఫరాను బంద్ చేస్తున్నట్లు జల మండలి ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.గ్రేటర్ వాసులకు మంజీర వాటర్ ను సరఫరా చేసే ...
హైదరాబాద్లో మొత్తం 61 పబ్స్ ఉన్నాయి.. ప్రతి పబ్లో సీసీ టీవీ కెమెరా మస్ట్గా ఉండాలి.. సీసీటీవీ కెమెరాలు లేని పబ్ లను వెంటనే సీజ్ చేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ..
అబిడ్స్ ట్రాఫిక్ పీఎస్ లో హోంగార్డుగా పనిచేస్తున్న అష్రఫ్ అలీకి ఊహించని అనుభవం ఎదురైంది. అష్రఫ్ అలీ అబిడ్స్ లోని జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ట్రాఫిక్ క్రమబద్దీకరణ విధులు ...
ఇంటి వద్ద పార్కింగ్ చేసి ఉన్న టైర్ల లారీని దుండగుడు చోరీ చేసిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. కాగా... ఆ లారీని చోరీ జరిగిన కొద్ది గంటల్లోనే స్ధానికులు పట్టుకుని లారీ యజమానికి సమ