HYDRABAD

    బ్రేకింగ్ : కీసర మాజీ తహసిల్దార్ నాగరాజు ఆత్మహత్య

    October 14, 2020 / 08:51 AM IST

    keesara tahsildar:కోటి రూ.10 లక్షల లంచం తీసుకున్న కేసులో నిందితుడిగి ఉన్న కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవలే అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆయనను అరెస్ట్‌ చేసారు. ప్రస్తుతం చంచలగూడ జైలులో ఉన్న నాగరాజు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్

    గణేష్ ఉత్సవాలు : హుస్సేన్ సాగర తీరంలో గంగా మహా హారతి

    August 26, 2019 / 05:37 AM IST

    గణేశ్‌ ఉత్సవాలు వచ్చాయంటేనే హైదరాబాద్‌ కొత్త శోభను సంతరించుకుంటుంది. పది రోజులు పండుగ వాతావరణం వెల్లివిరిస్తుంది. ఈ సారి ఆ సందడికి, శోభకు మరింత కళను అద్దుతూ.. సరికొత్త కార్యక్రమానికి ప్లాన్‌ చేసింది ప్రభుత్వం. కాశీలోనో లేదా మరేదైనా ఉత్తరాద�

    ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన…ఫైన్ చెల్లించిన మేయర్

    February 4, 2019 / 05:52 AM IST

    నో పార్కింగ్ ప్లేస్ లో తన వాహనాన్ని పార్కింగ్ చేయడం తప్పేనని హైదరాబాద్ మేయర్ బొంతురామ్మోహన్ అన్నారు. రాంగ్ పార్కింగ్ విషయంలో తనను ప్రశ్నిస్తూ నెటిజన్లు  పోస్టింగ్ చేయడంపై మేయర్ సంతోషం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే ఏ స్థాయి వ్యక్తి�

    రైతు సంక్షేమం పేరుతో వేల కోట్లు దోపిడీ : మాంటెక్ సింగ్

    January 29, 2019 / 03:26 AM IST

    రైతు సంక్షేమ కార్యక్రమాలు పెరుగుతున్నప్పటికీ దేశంలో రైతుల ఆర్థిక పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతుందని ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియా ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం(జనవరి 28,2019) హైదరాబాద్ లో అఖిల భారత రైతు సంఘాల సమ

    హైదరాబాద్ లోనే బోధ్ గయా పేలుళ్లకు కుట్ర

    January 29, 2019 / 02:59 AM IST

    ఏడాది క్రితం బీహార్ లోని బోధ్ గయలో మూడు పేలుళ్లకు హైదరాబాద్ లోని కుట్ర జరిగిందని దర్యాప్తు అధికారులు తెలిపారు. అప్పట్లో మారేడ్ పల్లి ప్రాంతంలో తలదాచుకున్న సూత్రధారి కౌసర్ పర్యవేక్షణలోనే ఈ పేలుళ్లు జరిగాయని తెలిపారు. ఈ కేసులో సోమవారం(జనవరి

    మీసం తిప్పిన పోలీస్ : వైసీపీలో చేరిన గోరంట్ల మాధవ్

    January 26, 2019 / 07:30 AM IST

    అనంతపురం జిల్లా కదిరి సీఐగా పనిచేస్తూ ఇటీవల ఎంపీ జేసీదివాకర్ రెడ్డితో విభేధాల కారణంగా ఉద్యోగానికి రాజీనామా చేసిన గోరంట్ల మాధవ్ ఇవాళ(జనవరి 26, 2019) వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. మాధవ్‌ను  పార్టీ కండువా కప్పి సాద�

    నా హత్యకు కుట్ర : సీపీని కలిసిన కేఏ పాల్

    January 22, 2019 / 11:29 AM IST

    ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన రెడ్డిలపై ప్రముఖ మతబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, జగన్ ల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆయన ఆరోపించారు. వారిద్దరూ తన హత్యకు కుట్ర పన్�

10TV Telugu News