Home » Hyedrabad
పండుగకు వస్తానన్న కొడుకు రాలేదనే మనస్తాపంతో తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లోని అమీర్ పేటలో చోటుచేసుకుంది.
బట్టతలకు విగ్గు పెట్టుకుని 20 మంది యువతులకు టోకరా ఇచ్చిన కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మహిళలకు శుభవార్త. ఉద్యోగం చేసే అర్హత ఉండి జాబు దొరకని మహిళలకు ఇది శుభవార్త. ప్రభుత్వం ఉద్యోగం రావటంలేదు. దీంతో ప్రైవేటు రంగంలో అయినా సరే ఉద్యోగం సంపాదించి ఇంటికి చేదోడువాదోడుగా ఉందమనుకనే మహిళలకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు మా
హైదరాబాద్ నగరంలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. ఓ ఇంట్లో చొరబడి దోపిడీకి యత్నించాగా..వారిని ముగ్గురు మహిళలు అడ్డుకున్నారు. తమ ఇంట్లోకి వచ్చిన దొంగలను గమనించిన ముగ్గురు మహిళలు ధైర్యం చేశారు. దొంగల్ని అడ్డుకున్నారు. దీంతో దొంగలు మరింతగా రెచ్చ�
MIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై హత్యాయత్నం చేసిన నిందితుడు మహ్మద్ పహిల్వాన్ (60) గుండెపోటుతో యశోద హాస్పిటల్ లో మృతి చెందాడు. గుండెపోటు వచ్చి యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మంగళవారం (ఫిబ్రవరి 11,2020)ఉదయం మృతి చెందాడు. 2011 ఏప్రిల్లో మహ్మద్ పహ�
ఆడపుట్టుకలపై దాడులు..అత్యాచారాలు..అరాచకాలు..ఇలా పలు రకాలుగా జరుగుతున్న హింసలు కొనసాగుతునే ఉన్నాయి.ఎన్ని కఠిన వచ్చినా..దుర్మార్గుల దారుణాలకు అంతులేకుండా పోతోంది. ఈ క్రమంలో ఓ మగాడి రాక్షసత్వానికి మరో మహిళ బలైపోయింది. హైదరాబాద్ నగరం.ఎస్సార్
డిఫెన్స్, ఏరోస్పేస్ విభాగాల్లో కొన్నింటిని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామనీ..కానీ మనం దిగుమతి చేసుకోవటం నుంచి ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లో సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన డిఫెన్స్ కాంక్లేవ్�
ప్రజలు మద్యం తాగి తప్పుగా వ్యవహరిస్తే పోలీసులు చర్యలు తీసుకుంటారు. కానీ పోలీసులే చుక్కేస్తే..ఎలా ఉంటది..నడి రోడ్డుమీద హల్ చల్ చేస్తే ఎలా ఉంటుందో ఇదిగో ఈ కానిస్టేబుల్ ని చూస్తే తెలుస్తుంది. ఫుల్ గా మద్యం తాగాడు. నడిరోడ్డుపై నానా హంగామా చేశాడ�
అమ్మాయిలు..మహిళలు ఆత్మరక్షణ కోసం వారి హ్యాండ్ బ్యాగ్ లలో కారంపొడి,చిన్న చాకు, పెప్పర్ స్ప్రే, స్టన్ గన్ వంటివి పెట్టుకోవాలని హైదరాబాద్ డీసీపీ సుమతి సూచించారు. పనులపై రాత్రి సమయాలలో బైటకు వెళ్లినా ఉద్యోగరీత్యా వెళ్లినా..లేట్ అయినా..కుటుంబ సభ్�
ఆపదలో ఉండే యువతులు..మహిళల కోసం హైదరాబాద్ పోలీసులు ఓ ప్రత్యేక నంబర్ ను ఏర్పాటు చేశారు. ప్రమాదంలో ఉండే మహిళలు డయల్-100, 9490617111 నంబర్కు ఫోన్ చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. గురువారం (నవంబర్ 28)న వెటర్నరీ డాక్టర్ ప్రియాంక దారుణహత్య అనతరం డీ�