Home » I N D I A
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రతిపక్షాల కూటమి విజ్ఞప్తిని పట్టించుకోలేదు. పూణేలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి పవార్ వేదిక పంచుకున్నారు.
మణిపూర్ పై పార్లమెంట్ లో చర్చ జరిగేందుకు గల పలు మార్గాలను నేతలు పరిశీలించారని, అవిశ్వాసం అనేది అత్యుత్తమ మార్గమని అనుకున్నారని విపక్ష కూటమి వర్గాలు వెల్లడించాయి.
కొత్త పేరుతో సమరానికి విపక్షాల కూటమి