Home » I-PAC
ఏపీలో ఐప్యాక్ మళ్లీ ఇప్పుడు ఏం చేస్తోంది?
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సొంత రాజకీయ పార్టీ పెట్టనున్నారా? కాంగ్రెస్ ఆఫర్ ను పీకే అందుకే తిరస్కరించాడా? గత రెండు రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి.
టీడీపీ అధినేత వ్యూహం మార్చారు. 1980,90ల్లో నాటి రాజకీయ పరిస్థితులకు,నేటి రాజకీయాలకు చాలా వ్యత్యాసం ఉందని, ప్రత్యర్థి పార్టీల ఎత్తులను చిత్తు చేసి అధికారంలోకి రావాలంటే కొత్త వ్యూహాలు అవసరమని ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు తెలుగుదేశం ప�
వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఆప్ ఇప్పటి నుంచే రెడీ అవుతోంది. ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలను ఖరారు చేస్తోంది. 2020 సంవత్సరంలో ఢిల్లీలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇక్కడ పాగా వేయాలని చూస్తున్న బీజేపీ పాచికలను పారనీయకుండా చేయాలని ఆప్ నేతలు �