I-T notice

    మార్చి నెలాఖరుకు I-T టార్గెట్ రూ.2లక్షల కోట్లు

    February 15, 2020 / 04:51 AM IST

    ప్రధాని నరేంద్ర మోడీ ఇన్‌కమ్ ట్యాక్స్(ఐటీ) కట్టే భారతీయులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారని చెప్పిన రెండ్రోజుల్లోనే ఐటీ డిపార్ట్‌మెంట్ టార్గెట్ పెరిగింది. ఫైనాన్షియల్ ఇయరెండింగ్ మార్చి ముగిసేనాటికి రూ.2లక్షల కోట్లు స్వాధీనం చేసుకోవాలని ఫ్రె�

    రోజువారీ కూలీకి రూ.కోటి TAX కట్టాలని నోటీసులు

    January 16, 2020 / 06:48 AM IST

    కూలీ వేతనం రోజుకు రూ.300లే. అయినా కోటి రూపాయల ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టాలంటూ నోటీసులు పంపారు అధికారులు. ముంబైలోని అంబివలి బస్తీలో ఉండే ఆ వ్యక్తి కాపాడాలంటూ పోలీసులకు మొరపెట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. బాబు సాహెబ్ అనే వ్యక్తి రోజుకు రూ.300సంపాద�

10TV Telugu News