Home » IAF Chopper Crash
బిపిన్ రావత్ ఇచ్చిన ధైర్యంతో.... సాయితేజ ఆర్మీలో అంచెలంచెలుగా ఎదిగారు. పారా కమాండోలకు శిక్షణ ఇచ్చే స్థాయికి ఎదిగారు.
తమిళనాడు కానూరులో బుధవారం(డిసెంబర్ 8,2021) మధ్యాహ్నం జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో దేశ మొదటి త్రివిధ దళాధిపతి(సీడీఎస్ జనరల్) బిపిన్ రావత్ కన్నుమూశారు. భారత వాయుసేనకు చెందిన ఎం
భారత వాయుసేనకు చెందిన ఎంఐ-17వి5 రకం హెలికాప్టర్ తమిళనాడులో కుప్పకూలింది. ఈ ఘటనలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మృతి చెందారు. సైనిక హెలికాప్టర్ ప్రమాదంలో భారత త్రివిధ దళాధిపతి జనరల్
తమిళనాడులోని కూనూర్ లో బుధవారం మధ్యాహ్నం జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్-త్రివిధ దళాధిపతి) జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య సహా 13మంది మరణించారు.
బుధవారం మధ్యాహ్నాం తమిళనాడులోని కూనూర్ వద్ద భారత త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న Mi-17V5 హెలికాప్టర్ కూలిపోయిన విషయం తెలిసిందే. ప్రమాద సమయంలో హెలికాప్టర్ లో
తమిళనాడులో సైనిక హెలికాప్టర్ కూలిన ఘటనపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంతాపం తెలిపారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య, మరో 11 మంది ఆకస్మిక మరణం..