Home » Ibrahim Patnam
కేసీఆర్ ప్రభుత్వ హాయంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలని సూచించారు. ప్రజల కోసం ఆలోచించే నేత కావాలన్నారు. అటువంటి నమ్మకాన్ని కేసీఆర్ ఇచ్చారని.. ఈ ఎన్నికల్లో కూడా ఓట్లు వేసి కేసీఆర్ ను మరోసారి సీఎంను చేయాలని పిలుపునిచ్చారు.
కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో ఘోరం జరిగింది. ఆగి ఉన్న యాసిడ్ లారీని వెనుకనుంచి వచ్చిన ఓ కారు బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీలోని యాసిడ్ పడి గ్రూప్ -1 అధికారిణి రాగ మంజీరా దుర్మరణం చెందారు. ఇబ్రహీం పట్నం డైరెక్టర్ ఆఫ్ స్టేట్ ఆడిట్ కార్యాయలం