Home » ICC Mens T20 World Cup 2021
విరాట్ కోహ్లీ నేతృత్వంలో టీమిండియా దాయాది జట్టు పాకిస్తాన్ తో తలపడేందుకు రెడీ అయింది. దుబాయ్ లోని వేదికగా ఇరు జట్లు ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2021లో తమ తొలి మ్యాచ్ ను ఆడనున్నాయి
దుబాయ్ వేదికగా మొదలుకానున్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కు భారీ అంచనాలు నెలకొన్నాయి. టోర్నీ ఆరంభమై వారం రోజులు కావొస్తున్నా.. దాయాది జట్ల మధ్య పోరుకు యావత్ ప్రపంచం.. . .