Home » ICC Men's T20 World Cup 2022
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కొనసాగుతోంది. మొదటి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 137 పరుగులు చేసింది. 138 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది.
పాకిస్థాన్ జట్టు 1992నాటి విజయాన్ని మరోసారి పునరావృతం చేస్తుందని పాక్ మాజీ ఆటగాళ్లు, అభిమానులు బలంగా నమ్ముతున్నారు. 30 ఏళ్ల క్రితం కూడా పాకిస్థాన్ ప్రపంచకప్ నుంచి నిష్క్రమించే దశలోనే ఉన్నా అదృష్టంతో ఫైనల్కు చేరుకొని మ్యాచ్లో ఇంగ్లాండ్ జ�
టీమ్లో ఒక్కరే లీడర్ ఉండాలి. ఏడుగురు ఉంటే కష్టమే అంటూ మాజీ క్రికెటర్అ జయ్ జడేజా వ్యాఖ్యానించాడు. ఈ సంవత్సరం టీమిండియా వివిధ ద్వైపాక్షిక టీ20 సిరీస్లలో అనేక మంది కెప్టెన్లుగా బాధ్యత వహించారు.
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్లో భాగంగా గురువారం ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా జట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఘోర ఓటమి పాలైంది. దీంతో తీవ్ర నిరాశకు గురైన క్రికెట్ అభిమానులు నవ్వులు పూయించే వీడియోలతో టీమిండ�
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్లో భాగంగా గురువారం ఆడిలైడ్లో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ జట్లు తలపడ్డాయి. భారత్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్దేశిత 20ఓవర్లకు ఆరు వికెట్లు నష్టపోయి 168 పరుగులు చేసింది. 169 పరుగుల లక్ష�
పాకిస్థాన్ ఫైనల్లో అడుగుపెట్టగానే ఆ జట్టు మెంటార్ మాథ్యూ హేడెన్ ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చాడు. పాకిస్థాన్ ఆటగాళ్ల నుండి ఇంకా ఉత్తమమైన ప్రతిభ రాలేదని, అది ఫైనల్ లో చూస్తారంటూ హెడెన్ అన్నారు.
టీమ్ ఇండియా స్పిన్ బౌలర్ రవిచందర్ అశ్విన్ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మైదానంలో రెండు జెర్సీలు ఉన్నాయి. వాటిలో తన జెర్సీ ఏదో గుర్తుపట్టేందుకు ప్రయత్నించాడు. తేడా తెలియకపోవటంతో ఆ రెండు జెర్సీల వాసన చూసి అందులో ఒకటి తనదేనని గుర
మంగళవారం ఉదయం ప్రాక్టిస్ సెషన్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు గాయమైంది. శర్మ ముంజేయిపై బలమైన దెుబ్బ తగలడంతో జట్టు సభ్యులు ఆందోళనకు గురయ్యారు. నెట్ షెషన్ లో భాగంగా ప్రాక్టిస్ చేస్తుండగా బంతి అతని కుడి ముంజేతికి తగిలింది.
టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్, ఇంగ్లండ్ జట్లు మూడు సార్లు తలపడ్డాయి. ఇంగ్లండ్పై టీమిండియాదే పైచేయిగా ఉంది. మూడు మ్యాచ్లలో ఇంగ్లండ్పై భారత్ రెండుసార్లు విజయం సాధించగా, ఇంగ్లండ్ ఒక్కసారి విజయం సాధించింది.
ఓ ఆన్ లైన్ డేటింగ్ యాప్ ద్వారా కొంత కాలంగా ఓ మహిళ-దనుష్క గుణతిలకా చాటింగ్ చేసుకున్నారని పోలీసులు వివరించారు. ఆస్ట్రేలియాలో క్రికెట్ ఆడడానికి వచ్చిన దనుష్కా గుణతిలకా నవంబరు 2న సాయంత్రం సమయంలో ఆ మహిళను రోజ్ రోజ్ బేలోని ఓ చోట కలిశాడని తెలిపారు.