-
Home » ICC T20 World Cup
ICC T20 World Cup
అసలు సిసలైన మజా.. మళ్లీ ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్.. డేట్, ప్లేస్ ఫిక్స్..!
ఈ టోర్నమెంట్కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తాయి. మొత్తం 20 జట్లు పాల్గొంటాయి.
ప్రపంచ ఛాంపియన్ రోహిత్ సేనకు అభినందనల వెల్లువ..
ICC T20 World Cup : ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన రోహిత్సేనకు ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు రాజకీయ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
విశ్వవిజేతగా భారత్.. 17ఏళ్ల నిరీక్షణ తర్వాత ట్రోఫీని ముద్దాడిన టీమిండియా
IND vs SA : దక్షిణాఫ్రికాతో జరిగిన తుదిపోరులో భారత్ 7 పరుగుల తేడాతో గెలిచి ప్రపంచ ఛాంపియన్గా అవతరించింది.
ఢిల్లీ క్యాపిటల్స్కు బిగ్ షాక్.. కీలక ప్లేయర్ ఔట్.. కారణం ఏమిటంటే?
మిచెల్ మార్ష్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కీలక ప్లేయర్. ఏప్రిల్ 3న కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్ లో మార్ష్ ఆడాడు.
IND vs PAK Women T20 WC: పాకిస్థాన్తో అమీతుమీకి సిద్ధమైన భారత్.. టీ20 ప్రపంచ కప్లో నేడు కీలక మ్యాచ్ ..
పాకిస్థాన్తో మ్యాచ్ అంటే ఆ కిక్కే వేరు. అందుకు మరోసారి సమయం ఆసన్నమైంది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ను దక్షిణాఫ్రికా గడ్డపై నిర్వహిస్తున్న విషయం విధితమే. షెడ్యూల్లో భాగంగా ఆదివారం భారత మహిళా జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను ఢీకొట్టన�
T20 World Cup: టీమ్లో ఒక్కరే లీడర్ ఉండాలి.. ఏడుగురు కాదు.. రోహిత్ కెప్టెన్సీపై అజయ్ జడేజా కీలక వ్యాఖ్యలు..
టీమ్లో ఒక్కరే లీడర్ ఉండాలి. ఏడుగురు ఉంటే కష్టమే అంటూ మాజీ క్రికెటర్అ జయ్ జడేజా వ్యాఖ్యానించాడు. ఈ సంవత్సరం టీమిండియా వివిధ ద్వైపాక్షిక టీ20 సిరీస్లలో అనేక మంది కెప్టెన్లుగా బాధ్యత వహించారు.
T20 World Cup 2022: ఇంగ్లాండ్ చేతిలో టీమ్ ఇండియా ఘోర ఓటమి.. నెట్టింట్లో పేలుతున్న జోకులే జోకులు ..
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్లో భాగంగా గురువారం ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా జట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఘోర ఓటమి పాలైంది. దీంతో తీవ్ర నిరాశకు గురైన క్రికెట్ అభిమానులు నవ్వులు పూయించే వీడియోలతో టీమిండ�
India vs England Semi Final Match: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్.. ఫొటో గ్యాలరీ
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్లో భాగంగా గురువారం ఆడిలైడ్లో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ జట్లు తలపడ్డాయి. భారత్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్దేశిత 20ఓవర్లకు ఆరు వికెట్లు నష్టపోయి 168 పరుగులు చేసింది. 169 పరుగుల లక్ష�
Matthew Hayden: మా అత్యుత్తమ ప్రదర్శన ఫైనల్లో చూపిస్తాం.. ఆ జట్టుకు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన పాకిస్థాన్ మెంటార్ హేడెన్
పాకిస్థాన్ ఫైనల్లో అడుగుపెట్టగానే ఆ జట్టు మెంటార్ మాథ్యూ హేడెన్ ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చాడు. పాకిస్థాన్ ఆటగాళ్ల నుండి ఇంకా ఉత్తమమైన ప్రతిభ రాలేదని, అది ఫైనల్ లో చూస్తారంటూ హెడెన్ అన్నారు.
T20 World Cup Semi Final: సెమీ ఫైనల్లో భారత్ వర్సెస్ ఇంగ్లండ్.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇరుజట్లు ఎన్నిసార్లు తలపడ్డాయంటే?
టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్, ఇంగ్లండ్ జట్లు మూడు సార్లు తలపడ్డాయి. ఇంగ్లండ్పై టీమిండియాదే పైచేయిగా ఉంది. మూడు మ్యాచ్లలో ఇంగ్లండ్పై భారత్ రెండుసార్లు విజయం సాధించగా, ఇంగ్లండ్ ఒక్కసారి విజయం సాధించింది.