Home » ICC T20 World Cup
ICC T20 World Cup : ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన రోహిత్సేనకు ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు రాజకీయ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
IND vs SA : దక్షిణాఫ్రికాతో జరిగిన తుదిపోరులో భారత్ 7 పరుగుల తేడాతో గెలిచి ప్రపంచ ఛాంపియన్గా అవతరించింది.
మిచెల్ మార్ష్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కీలక ప్లేయర్. ఏప్రిల్ 3న కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్ లో మార్ష్ ఆడాడు.
పాకిస్థాన్తో మ్యాచ్ అంటే ఆ కిక్కే వేరు. అందుకు మరోసారి సమయం ఆసన్నమైంది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ను దక్షిణాఫ్రికా గడ్డపై నిర్వహిస్తున్న విషయం విధితమే. షెడ్యూల్లో భాగంగా ఆదివారం భారత మహిళా జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను ఢీకొట్టన�
టీమ్లో ఒక్కరే లీడర్ ఉండాలి. ఏడుగురు ఉంటే కష్టమే అంటూ మాజీ క్రికెటర్అ జయ్ జడేజా వ్యాఖ్యానించాడు. ఈ సంవత్సరం టీమిండియా వివిధ ద్వైపాక్షిక టీ20 సిరీస్లలో అనేక మంది కెప్టెన్లుగా బాధ్యత వహించారు.
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్లో భాగంగా గురువారం ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా జట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఘోర ఓటమి పాలైంది. దీంతో తీవ్ర నిరాశకు గురైన క్రికెట్ అభిమానులు నవ్వులు పూయించే వీడియోలతో టీమిండ�
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్లో భాగంగా గురువారం ఆడిలైడ్లో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ జట్లు తలపడ్డాయి. భారత్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్దేశిత 20ఓవర్లకు ఆరు వికెట్లు నష్టపోయి 168 పరుగులు చేసింది. 169 పరుగుల లక్ష�
పాకిస్థాన్ ఫైనల్లో అడుగుపెట్టగానే ఆ జట్టు మెంటార్ మాథ్యూ హేడెన్ ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చాడు. పాకిస్థాన్ ఆటగాళ్ల నుండి ఇంకా ఉత్తమమైన ప్రతిభ రాలేదని, అది ఫైనల్ లో చూస్తారంటూ హెడెన్ అన్నారు.
టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్, ఇంగ్లండ్ జట్లు మూడు సార్లు తలపడ్డాయి. ఇంగ్లండ్పై టీమిండియాదే పైచేయిగా ఉంది. మూడు మ్యాచ్లలో ఇంగ్లండ్పై భారత్ రెండుసార్లు విజయం సాధించగా, ఇంగ్లండ్ ఒక్కసారి విజయం సాధించింది.
సూపర్-12 దశలో గ్రూప్ -1 నుంచి ఇప్పటికే న్యూజీలాండ్ జట్టు సెమీస్లోకి అడుగుపెట్టగా.. ఈ గ్రూప్ నుంచి రెండో బెర్తును ఎవరు దక్కించుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది. నేడు శ్రీలంక, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్తో ఈ ఉత్కంఠకు తెరపడనుంది.