Home » ICC tournaments
గత కొన్నేళ్ల నుంచి భారత్, పాక్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి.
భారత్ చివరిసారిగా 2013లో ఐసీసీ టైటిల్ ను గెలుచుకుంది. ఆ తరువాత భారత్ జట్టు పది ఐసీసీ టోర్నమెంట్లు ఆడింది.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో వరుస విజయాలతో దూసుకుపోతున్నాయి న్యూజిలాండ్, టీమ్ఇండియా జట్లు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.
మెగా సంబరం టీ-20 వరల్డ్ కప్ 2021 ముగిసింది. టోర్నీ ముగిసిన రెండ్రోజులకే వచ్చే దశాబ్దానికి షెడ్యూల్ విడుదల చేసింది ఐసీసీ. వేదికలుగా 8 దేశాలను ఎంపిక చేసింది. భారత్ కు అత్యధికంగా మూడు