Home » ICC Womens World Cup 2022
కల చెదిరింది. పోరాటం ముగిసింది. భారత జట్టు ఇంటి ముఖం పట్టింది. ఐసీసీ Womens World Cup 2022 నుంచి భారత జట్టు నిష్క్రమించింది.
పాక్ జట్టుపై విజయం సాధించిన ఇంగ్లాండ్ నాలుగో స్థానంలో ఉంది. దీంతో దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్ భారత్ కు కీలకంగా మారింది. సెమీఫైనల్స్ కు అర్హత సాధించాలంటే...
36.2 ఓవర్లలో 134 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన ఇంగ్లాండ్ సేన.. ఆడుతూ పాడుతూ గెలుపొందింది. వారిని కట్టడి చేసేందుకు భారత బౌలర్లు..
కెప్టెన్ మిథాలీ రాజ్ కేవలం ఒక్క పరుగు చేసి వెనుదిరిగారు. దీంతో క్రీడాభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. కేవలం 36.2 ఓవర్లలో 134 పరుగులు సాధించి భారత్ ఆలౌట్ అయ్యింది...
టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ జట్టు వైరుస వైఫల్యాలతో సతమతమౌతోంది. ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ ఓటమిపాలైంది. దీంతో పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో కొనసాగుతోంది...
గతేడాది పురుషుల టీ20 ప్రపంచకప్లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్ చేతిలో ఎదురైన ఘోర పరాభవానికి భారత మహిళల జట్టు ప్రతీకారం తీర్చకుంది. మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా
ఈసారి కప్ కొట్టాలనే ధృడలక్ష్యంతో దిగుతున్న భారత జట్టు.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక పాక్ - భారత బలబలాలను పరిశీలిస్తే.. పాక్ జట్టుపై భారత్ తిరుగులేని రికార్డు నెలకొంది.
ఐసీసీ 2022 వన్డే ఉమెన్స్ వరల్డ్ కప్ లో భారత్ ఆడే మ్యాచుల వివరాలను ఐసీసీ ప్రకటించింది. మార్చి 6న తన తొలి మ్యాచులోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో భారత్ తలపడనుంది. మార్చి 10న.