Home » ICC World Test Championship
ఆకాశం మేఘావృతమై బ్యాడ్ లైట్ కారణంగా మరోసారి ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్కు ఆటంకం కలిగింది. మరోసారి మ్యాచ్ నిలిచిపోయింది.
భారత్, న్యూజిలాండ్ మధ్య ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ సౌతాంప్టన్లో జరుగుతోంది. మొదటి రోజు ఆట వర్షం కారణంగా ఆగిన ఆట.. రెండవ రోజు కొనసాగుతుంది.
ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్కు మరికొన్ని గంటలే మిగిలుంది. సైలెంట్ కిల్లర్ కివిస్ను ఢీకొట్టేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఇంగ్లండ్తో టెస్ట్సిరీస్ను నెగ్గిన ఉత్సాహంలో కివీస్, గతంలో ఆసీస్ను సొంతగడ్డపైనే ఓడించిన
నాలుగు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో భాగంగా 2-1 తేడాతో సిరీస్లో ముందున్న టీమిండియా.. మూడో టెస్టు విజయంతో ఎలాంటి సమీకరణాలతో పనిలేకుండా వరల్డ్ టెస్టు చాంపియన్షిప్(2019-21) ఫైనల్కు చేరుకుంది. 490 పాయింట్లతో టేబుల్లో అగ్రస్థానంలోకి వచ్చింది. వరుస రె�
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్లో భాగంగా భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. వెస్టిండీస్ వేదికగా ఆతిథ్య జట్టుతో ఆడనున్న సిరీస్లో భాగంగా 2టెస్టులు ఆడనుంది టీమిండియా. మరి కొన్ని గంటల్లో అంటిగ్వా వేదికగా నార్త్ సౌండ్లో సర్ వివ్ రిచర్డ్స్ స్టేడియంల