Home » IIT Hyderabad
భవనాల పటిష్ఠత, సామర్థ్యా నిర్ధారణకు మరికొంత సమయం పడుతుందని..
సంబంధిత విభాగంలో పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు బోధన/ రిసెర్చ్ అనుభవం ఉండాలి. కనీసం 3 సంవత్సరాల టీచింగ్ అనుభవం ఉండాలి. వయోపరిమితి 35 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తుంది.
బీవీఆర్ స్కూల్ ఆఫ్ ఇ న్నోవేషన్ రీసెర్చ్ సెంటర్ తో ఎంటర్ప్రెన్యూర్షిప్, డిజైన్ థింకింగ్, క్రియేటివిటీ మేనేజ్మెంట్, స్టార్టప్ వంటి కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. సాంకేతిక రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు ఈ కోర్సులు ఉపయోగపడున్ననున్నాయి.
బీటెక్ లేదా బీఈ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. మ్యాథమేటిక్స్, స్టాటిస్టిక్స్లో పీజీ చేసిన వారూ కూడా అర్హులే. పూర్తి వివరాలకు వెబ్ సైట్ www.msit.ac.in పరిశీలించగలరు.
119 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ ఉందని నిర్ధారించారు. యాజమాన్యం ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. విద్యార్థులకు స్వల్ప లక్షణాలు మాత్రమే...
ఇండియాలో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని వైద్యులు, పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచనలు చేస్తున్నారు. కొత్తగా వేసిన అంచనాల ప్రకారం ఈ నెలలోనే థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని రోజూ లక్ష నుంచి లక్షన్నర �
కరోనా టెస్టు కోసం ఎక్కడికి వెళ్లనక్కర్లేదు. ఇకపై ఇంట్లోనే కరోనా టెస్టు చేసుకోవచ్చు. దేశంలోనే తొలిసారిగా కృత్రిమ కొవిడ్-19 టెస్ట్ కిట్ డెవలప్ చేశారు. IIT హైదరాబాద్కు చెందిన ప్రొఫెసర్ శివ గోవింద్ సింగ్ కోవిడ్ -19 టెస్ట్ కిట్ను అభివృద్ధి చేశారు.
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ..హైదరాబాద్ లో ఓ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న సిధ్దార్ధ అనే విద్యార్ధి హాస్టల్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణం తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న �
ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు ముందు మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన ఆఖరి బడ్జెట్లోనూ తెలంగాణ రాష్ట్రానికి నిరాశే ఎదురైంది. తెలంగాణకు పెద్దగా ప్రయోజనం జరగలేదు. కేంద్రం అరకొరగానే
ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) హైదరాబాద్ పూర్తిస్థాయిలో బిటెక్ ప్రొగ్రామ్ ను ప్రవేశపెట్టనుంది. వచ్చే అకాడమిక్ (2019-2020) నుంచి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విభాగంలో బీటెక్ ప్రొగ్రామ్స్ ను పూర్తిస్థాయిలో తీసుకరానున్నట్టు వెల్లడిం