Home » IIT Kanpur
కాన్పూర్ ఐఐటీలో ఓ రీసెర్చ్ స్కాలర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. పల్లవి చిల్కా అనే విద్యార్థిని కాన్పూర్ ఐఐటీలో బయోలాజికల్ సైన్సెస్, బయో ఇంజినీరింగ్ విభాగంలో పోస్ట్డాక్టోరల్ పరిశోధన చేస్తోంది....
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం గురువారం పలు చర్యలు తీసుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి యాప్ ఆధారిత టాక్సీల ప్రవేశాన్ని కూడా ఆప్ ప్రభుత్వం నిషేధించింది....
IIT Kanpur : దీన్ని డీకంపోజ్ చేయాలంటే కనీసం వెయ్యేళ్లు పడుతుంది. అంటే, భవిష్యత్ తరాలకు కూడా ఇది ఎంతో హాని కలిగించే విధంగా ఉంటుంది.
కరోనా మహమ్మారి అనంతరం యుక్తవయసులో ఉన్న వారు కూడా గుండెపోటుకు గురవుతున్నారు.యువతీ, యువకులు జిమ్లో వ్యాయామం చేస్తుండగా, మైదానంలో ఆటలు ఆడుతుండగా, వ్యాయామం చేస్తుండగా,వేడుకల్లో డాన్స్ చేస్తుండగానే ఉన్నట్టుండి అకస్మాత్తుగా గుండెపోటుకు గురై
ఎలక్ట్రిక్ కార్ల తయారీ, వినియోగం, వాటిని తుక్కుగా మార్చే ప్రక్రియను సంప్రదాయ, హైబ్రిడ్ కార్లతో పోల్చి 15 నుంచి 50 శాతం ఎక్కువ గ్రీన్ హౌస్ వాయువులు విడుదలవుతాయని ఐఐటీ కాన్పూర్ కు చెందిన ఇంజిన్ రిసెర్చ్ ల్యాబ్ వెల్లడించింది.
గుండె జబ్బులతో బాధపడుతున్న వారికి ఐఐటీ కాన్పూర్ తీపి కబురు అందించింది. తాము కృత్రిమ గుండెను తయారు చేసినట్లు ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ అభయ్ కరందికర్ ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
భారత్ లో జూన్ నాటికి కరోనా నాలుగో దశ వ్యాప్తి మొదలయ్యే అవకాశం ఉందని ఐఐటీ కాన్పూర్ కు చెందిన మ్యాథమెటిక్స్ అండ్ స్టాస్టిక్స్ విభాగం పేర్కొంది.
భారత్లో కరోనా విలయతాండవం చేస్తోంది. దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. రోజురోజుకీ ఒమిక్రాన్ కేసుల సంఖ్య వేగంగా పెరిగిపోతోంది.
పట్టుదల, కృషి ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. పేదరికం కూడా లక్ష్యాన్ని అడ్డుకోలేదు. ఇది అనేక సార్లు ప్రూవ్ అయ్యింది. తాజాగా, పట్టుదలతో చదివి ఓ పేద కుటుంబానికి చెందిన యువతి అద్భుతాన్ని
థర్డ్ వేవ్ వస్తే పరిస్థితి ఏంటని టెన్షన్ పడుతున్న జనానికి...ఊరట కలిగించే వార్త చెప్పారు కాన్పూర్ ఐఐటీ పరిశోధకులు.