Home » IIT Kanpur
ఇండియాలో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని వైద్యులు, పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచనలు చేస్తున్నారు. కొత్తగా వేసిన అంచనాల ప్రకారం ఈ నెలలోనే థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని రోజూ లక్ష నుంచి లక్షన్నర �
దేశంలో కరోనా కేసుల సంక్రమణ రోజురోజుకూ తగ్గుతూ వస్తోంది. ఎట్టకేలకు సెకండ్ వేవ్ తగ్గడంతో దుకాణాలు, మార్కెట్లు, సంస్థలు ముందు జాగ్రత్తలతో ప్రారంభమయ్యాయి.
కరోనా వైరస్ తో ప్రజలు భయకంపితులవుతున్నారు. తగ్గుముఖం పడుతుందనుకున్న క్రమంలో..మళ్లీ వైరస్ పంజా విసురుతుండడంతో భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
drone helicopter : టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది. హెలికాప్టర్, విమానాల మాదిరిగా..డ్రోన్లను తయారు చేస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీలను ఉపయోగిస్తూ..వాటిని తయారు చేస్తున్నారు. వీటి ద్వారా ఎన్నో పనులు చేసే విధంగా రూపొందిస్తున్నారు. త్వరలోనే సైన్యంలోకి